వార్తలు

  • Home
  • గవర్నరును తక్షణమే వెనక్కి పిలవండి-రాష్ట్రపతికి కేరళ ముఖ్యమంత్రి లేఖ

వార్తలు

గవర్నరును తక్షణమే వెనక్కి పిలవండి-రాష్ట్రపతికి కేరళ ముఖ్యమంత్రి లేఖ

Dec 22,2023 | 08:34

తిరువనంతపురం: కేరళ గవర్నరు అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ను తక్షణమే వెనక్కి పిలవాలని (రీకాల్‌ చేయాలని) రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం ఈ…

ఘోర ప్రమాదం : కారును ఢీకొట్టిన లారీ-నలుగురు మృతి

Dec 22,2023 | 08:23

ఎల్కతుర్తి (హనుమకొండ) : హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.…

చింతపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ చేసిన సీఎం జగన్‌

Dec 21,2023 | 22:17

 9 వేలకు పైగా స్కూళ్లలో 4.34 లక్షల ట్యాబ్‌లు అందజేత ప్రజాశక్తి-చింతపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీని సీఎం జగన్‌ ప్రారంభించారు.…

డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌గా బ్రిజ్‌ భూషణ్‌ సన్నిహితుడు..  రెజ్లింగ్‌కి గుడ్ బై :  సాక్షి మాలిక్ 

Dec 21,2023 | 17:24

 న్యూఢిల్లీ   :   రెజ్లర్ల నిరసనలు ఎదుర్కొన్న బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సన్నిహితుడు సంజయ్  సింగ్‌   రెజ్లర్‌ బాడీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌…

తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌ వన్‌ : అక్బరుద్దీన్‌ ఒవైసీ

Dec 21,2023 | 16:10

హైదరాబాద్‌ : తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్‌…

పాలస్తీనా మద్దతుదారుల ట్వీట్లను తొలగించిన మెటా

Dec 21,2023 | 16:06

 వాషింగ్టన్‌ :    ప్రస్తుత ఇజ్రాయిల్‌ -పాలస్తీనా యుద్ధం సమయంలో అతిపెద్ద సోషల్‌మీడియా సంస్థ మెటా పాలస్తీనా మద్దతుదారుల ట్వీట్లను తొలగించినట్లు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ (హెచ్‌ఆర్‌డబ్ల్యు)…

దళితబంధు గ్రౌండిండ్‌కు ఆదేశాలు ఇవ్వాలని లబ్ధిదారుల నిరసన

Dec 21,2023 | 15:48

నల్లగొండ : నల్లగొండ నియోజక వర్గంలోని దళితబంధు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్‌ ద్వారా ప్రొసీడింగ్స్‌ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని నల్లగొండ…

అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా? : పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌

Dec 21,2023 | 15:27

అమరావతి: ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మండిపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై…

నిరుద్యోగులు ఆగ్రహం.. ఓయూలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రతులు దహనం

Dec 21,2023 | 15:16

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రతులను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 15…