కృష్ణమ్మ పరవళ్ళు… ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత
ప్రజాశక్తి-విజయవాడ : తుఫాన్ ప్రభావంతో ఆంధ్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల…
న్యూఢిల్లీ : మోసపూరిత పెట్టుబడులు, పార్ట్టైం ఉద్యోగాల పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతన్న 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ)…
ప్రజాశక్తి-అన్నవరం (కాకినాడ) : భారీ వర్షాలకు రత్నగిరి పై ఉన్న షెడ్డు విరగడంతో ఇద్దరు భక్తులకు తీవ్రగాయాలైన ఘటన బుధవారం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ…
జకార్తా : ఇండోనేషియాలోని మరాపీ అగ్నిపర్వతం విస్ఫోటనం ఘటనలో మృతుల సంఖ్య 22కి పెరిగింది. అగ్నిపర్వతం సమీపంలో పలు మృతదేహాలను గుర్తించినట్లు మంగళవారం పశ్చిమ సుమత్రా రెస్క్యూ…
ప్రజాశక్తి-మంగళం(తిరుపతి) : చేపల వేటకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతు అయ్యాడు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలోని తిరుమల నగర్ గ్రామపంచాయతీ…
ప్రజాశక్తి-తాడేపల్లి: నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్లో ‘భారత రాజ్యాంగ ప్రదాత,…
ఖమ్మం : వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనపై…
బాపట్ల : తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. మిచౌంగ్ తుఫాన్ కారణంగా … నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం బృందం డిమాండ్ చేసింది.…
తక్షణ సాయం కోరిన సిఎం స్టాలిన్ చెన్నై : మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై మహానగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు…