వార్తలు

  • Home
  • ఈ నెల 16 వరకు నీట్‌ దరఖాస్తుల పొడిగింపు

వార్తలు

ఈ నెల 16 వరకు నీట్‌ దరఖాస్తుల పొడిగింపు

Mar 10,2024 | 18:54

హైదరాబాద్‌ : నీట్‌ అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. జాతీయ స్థాయిలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్‌ పరీక్షకు దరఖాస్తుల గడువును…

భారత జాగృతి కమిటీలు రద్దు..

Mar 10,2024 | 16:31

హైదరాబాద్‌: భారత జాగృతి కమిటీలన్నీ రద్దయ్యాయి. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యాలయం ఒక…

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలి : కేటీఆర్‌

Mar 10,2024 | 16:21

కామారెడ్డి: కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డిలోని పార్టీ కార్యకర్తలతో…

బోరు మోటారు దించే క్రమంలో కరెంటు షాక్‌.. ఒకరు మృతి

Mar 10,2024 | 16:09

కొనరావుపేట : కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో తిక్కల భూమయ్య అనే రైతు బోరు మోటారు దించుతున్న క్రమంలో కరెంటు షాక్కు గురై ఒకరు మృతి చెందగా…

మేదరమెట్లలో వైసీపీ చివరి ‘సిద్ధం’ సభ.. భారీగా తరలివస్తున్న కార్యకర్తలు

Mar 10,2024 | 15:46

ప్రకాశం : ప్రకాశం జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. సభా ప్రాంగణం వద్దకు కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు.…

ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేదు : షర్మిల

Mar 10,2024 | 15:28

విజయవాడ: అధికార పార్టీ వైసిపి ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు…

ఈ నెల 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ : విజయసాయి రెడ్డి

Mar 10,2024 | 15:08

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల…

జీవో నంబర్‌ 3 తెచ్చిందే కేసీఆర్‌ సర్కారు: సీతక్క

Mar 10,2024 | 15:02

హనుమకొండ: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.…

గ్రూప్‌ -1 ప్రిలిమ్స్‌ హాల్‌ టికెట్లు విడుదల

Mar 10,2024 | 15:46

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 పరీక్ష హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు…