గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్ : గుజరాత్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) సామాజిక…
అహ్మదాబాద్ : గుజరాత్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) సామాజిక…
విజయవాడ : అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్ళల్లో ప్రజలందరికీ మేలు జరిగేలా ముందుకు తీసుకెళ్లాలని శ్రీనివాసరావు కోరారు. అసమానతలు లేని అభివృద్ధి కోసం .. ‘ ప్రజా ప్రణాళిక…
తెలంగాణ : ‘ నాన్నగారు త్వరలోనే కోలుకుంటారు ‘ అని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా చెప్పారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫామ్ హౌస్ లోని బాత్రూంలో…
ముంబయి : వరుసగా ఐదోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) ప్రకటించింది. బుధవారం ప్రారంభమైన ఆర్బిఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ…
అనంతను తాకని వర్షం రాష్ట్రమంతటా వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పడని వాన ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : మిచౌంగ్ తుఫాను రాష్ట్రం మొత్తాన్ని వణికించింది.…
మూజువాణి ఓటుతో బిల్లు ఓకే అన్ని పార్టీలు మద్దతు వరంగల్ జిల్లా ములుగులో యూనివర్శిటీ విద్యతో రాజకీయాలు చేయొద్దని కేంద్రానికి ప్రతిపక్షాలు హితవు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…
సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు…