వార్తలు

  • Home
  • ‘ఉపాధి’ పనులు అడ్డగించిన పోర్టు అధికారులు – మూలపేటవాసుల ఆగ్రహం

వార్తలు

‘ఉపాధి’ పనులు అడ్డగించిన పోర్టు అధికారులు – మూలపేటవాసుల ఆగ్రహం

Apr 12,2024 | 22:20

– పోర్టు వాహనాలు అడ్డగింత ప్రజాశక్తి – నౌపడ (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసిత ప్రాంతం మూలపేటలో రెండు రోజులుగా…

మానవ హక్కుల ప్రదాత అంబేద్కర్‌-కెయు ఉపకులపతి ఆచార్య జ్ఞానమణి

Apr 12,2024 | 22:15

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్‌ (కృష్ణాజిల్లా) :స్వతంత్ర భారత దేశంలో మానవ హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, రాజ్యాంగ రచన ద్వారా తనకొచ్చిన అవకాశాన్ని సాకారం చేసిన మహోన్నత…

దొంగ సర్వేలతో వైసిపి మైండ్‌ గేమ్‌

Apr 12,2024 | 22:05

– ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా : ఎంపి రఘురామ కృష్ణంరాజు ప్రజాశక్తి – పెదఅమిరం (పశ్చిమగోదావరి జిల్లా) :దొంగ సర్వేలతో వైసిపి నాయకులు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని,…

జ్యూట్‌మిల్లు తెరిపించాలని ధర్నా

Apr 12,2024 | 22:01

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :చట్ట విరుద్ధంగా మూసివేసిన కొత్తూరు జ్యూట్‌ మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరులోని జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట సిఐటియు…

ఇసుక తోలిస్తే శవం వచ్చింది !

Apr 12,2024 | 21:55

– బేస్‌మట్టాన్ని నింపుతుండగా బయటపడ్డ వికలాంగుడి మృతదేహం ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) :ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తోలించుకుంటే మృతదేహం బయటపడింది. ఈ ఘటన బాపట్ల జిల్లా…

మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు చెల్లించండి – సిహెచ్‌ ఉమామహేశ్వరరావు

Apr 12,2024 | 21:50

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మున్సిపాల్టీల్లోని అవుట్‌సోర్సింగ్‌ కార్మికులతోపాటు కరోనా, అదనపు కార్మికులకు మార్చి నెల వేతనం, బకాయిలు, తదితర వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై…

గంగవరం పోర్టు కార్మికుల ఆందోళన ఉధృతం

Apr 12,2024 | 21:45

– విధులు బహిష్కరించడంతో స్తంభించిన కార్యకలాపాలు ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం):సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అదానీ గంగవరం పోర్టు కార్మికులు శుక్రవారం ఆందోళనకు దిగారు. రెండు…

ఓటును సద్వినియోగం చేసుకోవాలి

Apr 12,2024 | 21:40

– తిరుపతిలో ఎన్నికల సామగ్రిని పరిశీలించిన ముఖేష్‌కుమార్‌ మీనా -ఎస్‌వి యూనివర్సిటీలో సెల్ఫీ పాయింట్‌ ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌, తిరుమల :ప్రతి ఒక్కరూ తమ ఓటును…

గిరిజన చట్టాలను తుంగలో తొక్కిన జగన్‌ – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Apr 12,2024 | 21:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్‌ సర్కారు తుంగలో తొక్కిందని, మన్యం స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్టులను అదానీ కంపెనీలకు ధారాదత్తం చేయడాన్ని తాము…