Isis ఉగ్రవాద సంస్థలో చేరతానన్న ఐఐటి గువహతి విద్యార్థిని అరెస్టు
గువహతి : ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతోపాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటి గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో…
గువహతి : ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతోపాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటి గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో…
తమిళనాడు : వీరప్పన్ కుమార్తె, న్యాయవాది విద్యారాణి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. నామ్ తమిళ్ కచ్చి పార్టీ అభ్యర్థిగా తమిళనాడులోని కృష్ణగిరి నుంచి పోటీ చేయడానికి…
రాజస్థాన్ : కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు సజీవదహనమవ్వగా, ఇద్దరు తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం సాయంత్రం రాజస్థాన్లోని జైపూర్ పరిధిలో జరిగింది. జైపూర్ పరిధిలో ఉన్న…
విజయవాడ : విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో ఆదివారం వేకువజామున యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. ఈరోజు వేకువజాము 4 గంటల సమయంలో అక్కడి పోలీసులు,…
లెబనాన్ : ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్పై డ్రోన్లతో దాడులు జరిపినట్లు హెజ్బల్లా ప్రకటించిన గంటల్లోనే … ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకు…
– 2019 లోక్సభ ఎన్నికల్లో కార్పొరేట్ కంపెనీల తీరు – నాడు ఎన్నికల బాండ్లలో 93 శాతం నిధులు కమలానికే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఆదివాసీల హక్కులను హరించి,…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కస్టడీని మరో…
– 143కు చేరిన మృతుల సంఖ్య మాస్కో : రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం జరిగిన ఉగ్రవాద దాడి వెనుక ఉక్రెయిన్ ప్రమేయముందని…
– ‘ఇండియా’ విజయభేరి తథ్యం – ‘దిండిగల్’ సభలో ఫోరం నేతలు చెన్నయ్ : ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అత్యంత నిరంకుశంగా పాలన సాగిస్తున్న కేంద్రంలోని అధికార…