వార్తలు

  • Home
  • ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

వార్తలు

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Jan 30,2024 | 16:34

విజయవాడ : ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో మరో నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని మెడికల్‌ కాలేజీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి చర్యలు…

గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

Jan 30,2024 | 16:19

సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ విగ్రహ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. తెల్లపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ…

లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

Jan 30,2024 | 16:31

ప్రజాశక్తి- పిచ్చాటూరు : ఏపీ రాజకీయాల్లో నేడు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం హైదరాబాదులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు.…

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో విజయ్

Jan 30,2024 | 16:25

చెన్నై : ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా…

పార్లమెంట్‌ సభ్యులందరి సస్పెన్షన్‌ రద్దు

Jan 30,2024 | 16:49

న్యూఢిల్లీ :   పార్లమెంటరీ సభ్యులందరి సస్పెన్షన్‌ రద్దైంది. మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్‌ మంగళవారం రద్దైంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన ఎంపిల సస్పెన్షన్‌ను…

బయటపడిన నటి డ్రగ్స్‌ దందా..

Jan 30,2024 | 16:02

హైదరాబాద్‌: నగర శివారు నార్సింగిలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్‌ కేసులో పలు వివరాలను పోలీసులు సేకరించారు. నిందితురాలు లావణ్య (34) విజయవాడ నుంచి ఉన్నత చదువుల కోసం…

‘చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు’ : కేశినేని నాని

Jan 30,2024 | 15:52

ఎన్టీఆర్‌: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గణనీయమైన అభివఅద్ధి చేశారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. మంగళవారం…

ఇన్‌ఛార్జిల మార్పుపై జగన్‌ కసరత్తు.. కీలక నేతలకు పిలుపు

Jan 30,2024 | 15:37

అమరావతి: పార్లమెంట్‌, అసెంబ్లీ ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నారు. సీఎంవో నుంచి పలువురు సిటింగ్‌ ఎమ్మెల్యేలు, కీలక నేతలకు పిలుపు వచ్చింది. తాడేపల్లి చేరుకున్న…

మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

Jan 30,2024 | 15:45

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…