వార్తలు

  • Home
  • తుది ఓటర్ల జాబితాపైనా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు

వార్తలు

తుది ఓటర్ల జాబితాపైనా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు

Jan 25,2024 | 07:02

హైకోర్టులో సిఇసి నివేదిక ప్రజాశక్తి-అమరావతి : ఓటర్లు తుది జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చునని, అభ్యంతరాలను స్వీకరించి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) తగిన నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టుకు…

ఎపిడిడిసిఎఫ్‌ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

Jan 24,2024 | 20:53

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా):ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా చిల్లకూరి సుధీర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని…

బిల్లుల కోసం పెద్దిరెడ్డిని అడ్డగించిన వైసిపి నేతలు

Jan 24,2024 | 20:44

ప్రజాశక్తిా వి.కోట (చిత్తూరు జిల్లా):తమకు నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం బకాయి ఉన్న నీటి బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ని సొంత పార్టీకి…

కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుంది

Jan 24,2024 | 20:38

పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి ఓదార్పు ప్రజాశక్తి – తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం:టిడిపి కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి…

ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణ జనవరి 31కి వాయిదా

Jan 24,2024 | 17:37

న్యూఢిల్లీ :   జెఎన్‌యు మాజీ విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బుధవారం సుప్రీంకోర్టు జనవరి 31కి వాయిదావేసింది. జస్టిస్‌ బేలా.ఎం.త్రివేది, జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌లతో…

‘గిరిజన చరిత్రపై రచనలు’పై జాతీయ సెమినార్

Jan 24,2024 | 17:35

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ గిరిజన అధ్యయనాల విభాగం ద్వారా ‘గిరిజన చరిత్రపై రచనలు’ అనే అంశంపై రెండు రోజుల…

విచారణకు హాజరైన ఎన్‌ఆర్‌ఐ యశస్వి.. సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Jan 24,2024 | 17:31

గుంటూరు: గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బద్దులూరి యశస్వి (యష్‌) విచారణ దఅష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు…

బడ్జెట్‌ ప్రతిపాదనలపై సూచనలు కోరిన ఏపీ ఆర్థిక శాఖ

Jan 24,2024 | 16:18

అమరావతి: బడ్జెట్‌ ప్రతిపాదనలపై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు, హెచ్‌వోడీల నుంచి ఆర్థిక శాఖ సూచనలు కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వాస్తవిక అంచనాలు, 2023-24…

కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్పగాయం

Jan 24,2024 | 16:44

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న కారు బుధవారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్పగాయమైనట్లు అధికారులు తెలిపారు. బర్దమాన్‌…