బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించండి.. భట్టికి కవిత లేఖ
హైదరాబాద్ : తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం లేఖ రాశారు. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని కోరారు.…
హైదరాబాద్ : తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం లేఖ రాశారు. బడ్జెట్లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని కోరారు.…
భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందు మున్సిపల్ కార్యాలయం ముందు ఉద్రిక్తత కొనసాగుతోంది. మూడో వార్డు కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆయన అనుచరులు కిడ్నాప్…
ఖమ్మం : నకిలీ ఐడి ప్రూఫ్లతో పాస్పోర్టులు పొందిన నలుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మంలో నలుగురు బంగ్లాదేశ్ వాసులు అక్రమంగా నివాసముంటున్నట్లు వెలుగులోకి వచ్చింది.…
తెలంగాణ : ఈడీ సమన్లపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సోమవారం వాయిదా వేసింది. ఈ నెల 16వ తేదీన…
కేరళ : కేరళ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రజెంటేషన్లో రాష్ట్రానికి “పన్ను వాటాల తిరస్కరణ”…
చింతలపూడి (ఏలూరు) : నేడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రానున్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో చంద్రబాబు ‘రా.. కదలిరా’ కార్యక్రమం…
ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.…
రాంచి : జార్ఖండ్ సిఎం చంపాయి సోరెన్ ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వం సోమవారం (ఫిబ్రవరి 5) బలపరీక్ష ఎదుర్కోనుంది. ఇందుకోసం మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్…
అమరావతి : నేడు ప్రారంభమైన ఎపి అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా పలు అంశాలపై వారు…