వార్తలు

  • Home
  • సివిల్‌ దుస్తుల్లోనూ అవసరం లేదు

వార్తలు

సివిల్‌ దుస్తుల్లోనూ అవసరం లేదు

Mar 6,2024 | 11:13

మాల్దీవుల  అధ్యక్షుడు ముయిజు మాలె :      భారత సైనిక సిబ్బందిని తాము ఏ రకంగానూ అనుమతించబోమని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజు తెలిపారు. సాంకేతిక…

పాలకొల్లులో వచ్చే ఏడాది నంది నాటకోత్సవాలు : ఎమ్మెల్యే నిమ్మల

Mar 6,2024 | 11:11

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో అసంతృప్తిగా నిలిచిపోయిన ఎన్టిఆర్ కళాక్షేత్రంను ఈ ఏడాది చివరకు పూర్తి చేసి వచ్చే ఏడాది నంది నాటకోత్సవాలను పాలకొల్లులో నిర్వహిస్తామని ఎమ్మెల్యే నిమ్మల…

లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్‌గాంధీకి సమన్లు

Mar 6,2024 | 11:07

గౌహతి :    భారత్‌ జోడో న్యారు యాత్రలో హింసాత్మక ఘటనల కేసులో రాహుల్‌ గాంధీకి లోక్‌సభ ఎన్నికల తరువాత సమన్లు జారీ చేస్తామని, పోలీసు విచారణకు…

నేడు ‘వెలుగొండ’ జాతికి అంకితం – ప్రారంభించనున్న సిఎం జగన్‌

Mar 6,2024 | 11:05

నిర్వాసితులకు అందని ప్యాకేజీలు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే హడావుడి అంటూ విమర్శలు ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : పశ్చిమ ప్రాంత రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న…

లక్నోలో విషాదం.. ఇంట్లో సిలిండర్ పేలి ఐదుగురు మృతి

Mar 6,2024 | 11:04

లక్నో :సిలిండర్ పేలి ఐదుగురు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కకోరి ప్రాంతంలో హతా…

‘వందేభారత్‌ ‘ పెరుగులో ఫంగస్‌

Mar 6,2024 | 11:03

 ప్రయాణీకుడు ఫిర్యాదు న్యూఢిల్లీ : హైస్పీడ్‌ వందే భారత్‌ రైలుపై కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నా ..ఈ రైళ్లలోని భోజన సదుపాయలపై తరచూ ప్రయాణికుల…

తుమ్ములగుంటలో ఉద్రిక్తత

Mar 6,2024 | 10:48

 మఠం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగింపు అడ్డకున్న స్థానికులపై పోలీసుల జులుం టిడిపి నేత పులివర్తి నాని, సతీమణి సుధారెడ్డి హౌస్ అరెస్ట్ ప్రజాశక్తి-తిరుపతి రూరల్‌: తిరుపతి…

దివీస్‌ పైపు లైన్లు తొలగించాల్సిందే..  మత్స్యకారుల ధర్నా

Mar 6,2024 | 21:08

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి(కాకినాడ జిల్లా):దివీస్‌ పరిశ్రమ నుంచి సముద్రంలోకి వేసిన పైప్‌ లైన్లు తొలగించాలని కోరుతూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కొనపాపపేట…

ఆటోను డీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం – యువకుడు మృతి

Mar 6,2024 | 10:35

ప్రకాశం : మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి…