వార్తలు

  • Home
  • ఎసిబికి చిక్కిన సివిల్‌ సప్లయిస్‌ అధికారి

వార్తలు

ఎసిబికి చిక్కిన సివిల్‌ సప్లయిస్‌ అధికారి

Apr 17,2024 | 21:50

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహశీల్దార్‌ ఎసిబికి చిక్కారు. ఆయనను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎసిబి అధికారులు తెలిపిన…

యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలి

Apr 17,2024 | 21:48

 ఎపి పేపరుమిల్లు కార్మిక సంఘాల నాయకులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరంలోని ఎపి పేపర్‌ మిల్‌ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే…

రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర

Apr 17,2024 | 21:45

సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి అప్పలనర్స 19 నామినేషన్‌ దాఖలు  పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాక ప్రజాశక్తి-పార్వతీపురం రూరల్‌, పాలకొండ : భారత రాజ్యాంగం ద్వారా…

పుంగనూరులో ఉద్రిక్తత

Apr 17,2024 | 21:44

ఆర్‌పిలతో జానపద కళల అభివృద్ధి చైర్మన్‌ సమావేశం  మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్‌కు తరలిరావాలని ఆదేశాలు టిడిపి నేత వీడియో చిత్రీకరించడంతో దాడి ప్రజాశక్తి – పుంగనూరు (చిత్తూరు)…

భుజాలు తడుముకుంటున్న చంద్రబాబు

Apr 17,2024 | 21:36

 వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడి చేయించిన ఘటనలో బొండా ఉమాతో పాటు తన పేరు బయటకు…

కమనీయం…భద్రాద్రి రామయ్య కల్యాణం

Apr 18,2024 | 00:31

 ప్రభుత్వం తరఫున సిఎస్‌ లాంఛనాలు  నేడు పట్టాభిషేక మహోత్సవం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు శోభయమానంగా కొనసాగుతున్నాయి. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ…

బెంగాల్‌ గవర్నర్‌ పర్యటన మోడల్‌ కోడ్‌ని ఉల్లంఘించడమే : ఇసి

Apr 17,2024 | 18:34

న్యూఢిల్లీ :   కూచ్‌బెహార్‌ పర్యటనపై పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద్‌బోస్‌ని ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) బుధవారం హెచ్చరించింది. నార్త్‌బెంగాల్‌లోని కూచ్‌ బెహార్‌లో ఏప్రిల్‌ 18, 19…

బిజెపి అభ్యర్థుల బాయ్‌కాట్‌కు పిలుపునిచ్చిన రాజ్‌పుత్‌ కమ్యూనిటీ

Apr 17,2024 | 18:28

ముజఫర్‌ నగర్‌ :    యుపిలోని ముజఫర్‌నగర్‌, కైరానా, షహరాన్‌పూర్‌ నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను బహిష్కరిస్తున్నట్లు రాజ్‌పుత్‌ నేత బుధవారం ప్రకటించారు. మంగళవారం ఖేడా నియోజకవర్గంలో రాజ్‌పుత్‌…

ముమ్మర ప్రచారంలో సిపిఎం అభ్యర్థులు

Apr 17,2024 | 21:38

ప్రజాశక్తి-యంత్రాంగం సిపిఎం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పాచిపెంట అప్పలనర్స, అసెంబ్లీ…