జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించిన పవన్ కల్యాణ్
అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో…
అమరావతి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి 2 సీట్లు ప్రకటించడంతో…
న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే వేడుకలను ఢిల్లీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్,…
క్రిమినల్ చట్టాలను వాటి అసలు పేర్లతోనే పిలుస్తా మద్రాసు హైకోర్టు జడ్జి చెన్నై : పేర్లు మారిన క్రిమినల్ చట్టాలపై మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ ఆనంద్…
ఒట్టావా : భారత్-కెనడాల మధ్య నిజ్జర్ హత్య విషయంలో ఇప్పటికే దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న వేళ.. తెరపైకి మరో కొత్త వివాదం వచ్చింది. కెనడా ఎన్నికల్లో విదేశీ…
మానవతావాద సంస్థల కూటమి పిలుపు జెరుసలేం : ఇజ్రాయిల్ సాయుధ దళాలకు ఆహార, నిత్యావసర వస్తువుల సరఫరాను నిలిపివేయాలని 16 సంస్థలతో కూడిన మానవతావాద సంస్థల కూటమి…
వెనిజులా ప్రభుత్వం కారకస్ : వెనిజులాను అస్థిరీకరించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక కార్యకర్తలను అరెస్టు చేయడంపై అమెరికా వ్యతిరేకంగా స్పందించడాన్ని వెనిజులా బుధవారం కొట్టిపారేసింది. దేశంలో శాంతిని…
ప్రశ్నించిన బాంబే హైకోర్టు ముంబయి : గత సంవత్సరం సెప్టెంబరులో ఓ మసీదుపై జరిగిన దాడితో సంబంధం ఉన్న బిజెపి సీనియర్ నేత విక్రమ్ పావస్కార్పై తీసుకున్న…
కేన్సర్తో బాధపడుతున్న ఐదేళ్ల బాలుడి మృతి గంగలో ముంచడంతో ప్రాణాలు బలి డెహ్రాడూన్ : దేశాన్ని మూఢత్వం, అంధ విశ్వాసాలు ఏదో రూపంలో పట్టిపీడుస్తూనేవున్నాయి. కేంద్రంలో బిజెపి…
కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్య ఆదివాసీ నేతల వేదిక ఆగ్రహం గౌహతి : మణిపూర్లో సంఫ్ు పరివార్ కనుసన్నల్లో నడుచుకుంటున్న మెయితీలకు కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు…