వార్తలు

  • Home
  • డయేరియాకు మరొకరు బలి!

వార్తలు

డయేరియాకు మరొకరు బలి!

Feb 17,2024 | 07:45

మూడుకు చేరినమృతుల సంఖ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో డయేరియా తీవ్రత కొనసాగుతోంది. ప్రభుతాస్పత్రిలో రైలుపేట వాసి మహ్మద్‌ ఇక్బాల్‌ (38) శుక్రవారం వేకువజామున మృతి…

కదంతొక్కిన కష్ట జీవులు

Feb 17,2024 | 07:33

గ్రామీణ భారత్‌ బంద్‌, పారిశ్రామిక సమ్మె సక్సెస్‌ దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన జంతర్‌ మంతర్‌ వద్ద భారీ నిరసన…

మణిపూర్‌లో ఆగని హింసాకాండ

Feb 16,2024 | 22:08

భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరి మృతి, 12 మందికి గాయాలు చుర్‌చాంద్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారుల నివాసాలపై మూక దాడి ఇంఫాల్‌ : మణిపూర్‌లో గత…

ఎన్నికల బాండ్లను స్వీకరించలేదు.. ఖాతా కూడా ప్రారంభించలేదు : సిపిఎం

Feb 16,2024 | 21:44

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలుగా కొంత మొత్తాలను సిపిఎం అందుకున్నట్లు ఒక సెక్షన్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయని, అయితే ఆ వార్తలన్నీ నిరాధారమైనవని, తప్పుడు…

నో కామెంట్‌ – ఎన్నికల బాండ్ల తీర్పుపై ఇసి నుంచి స్పందన నిల్‌

Feb 16,2024 | 21:57

– గతంలో ఈ పథకంపై అభ్యంతరాలు – మోడీ సర్కారుకు పలు సూచనలు – స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ సిపిఐ(ఎం), కాంగ్రెస్‌, ఎడిఆర్‌ల పిటిషన్లు – పథకాన్ని పట్టుబట్టి…

బర్డ్‌ ఫ్లూ కలకలం -నెల్లూరు జిల్లాలో కోళ్లు మృతి

Feb 16,2024 | 21:34

-అధికార యంత్రాంగం అప్రమత్తం – చికెన్‌ అమ్మకాలపై మూడు నెలలు నిషేధం ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి: నెల్లూరు జిల్లాలో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపింది. దీంతో, ఈ…

అందుబాటులోకి 2వేల కోర్సులు

Feb 16,2024 | 21:32

-‘ఎడెక్స్‌’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…

‘అనంత’ నుంచి ఎన్నికల ప్రచారం -26న ఖర్గేతో ప్రారంభం

Feb 16,2024 | 21:47

-రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌ ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి :సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రంలో ఈ నెల 26న అనంతపురం నుంచి ప్రారంభిస్తున్నట్టు…

జగన్‌ కుర్చీ మడతపెడతాం

Feb 16,2024 | 21:16

– శంఖారావం సభల్లో టిడిపి నేత లోకేష్‌ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :వైసిపి నాయకులు చొక్కా మడతపెడితే…. టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని టిడిపి…