వార్తలు

  • Home
  • పబ్లిక్‌ సెక్టార్‌ను ధ్వంసం చేస్తున్న బిజెపిని ఓడించండి

వార్తలు

పబ్లిక్‌ సెక్టార్‌ను ధ్వంసం చేస్తున్న బిజెపిని ఓడించండి

Mar 23,2024 | 22:34

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు – విశాఖలో జిఐఇఎ 17వ జనరల్‌ కాన్ఫరెన్స్‌ ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం):దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ,…

ఆప్‌ కార్యాలయానికి సీల్‌

Mar 23,2024 | 23:09

జాతీయ పార్టీ కార్యాలయానికి వచ్చేందుకు ఆంక్షలా? పోలీసుల చర్యపై ఆప్‌ మంత్రుల ఆగ్రహం బిజెపి ఖాతాలో మద్యం పాలసీ కేసు నిందితుడి డబ్బు నడ్డాను అరెస్ట్‌ చేయాలి:…

సిఎఎపై పోరులో కాంగ్రెస్‌ వాణి ఏది? – నిలదీసిన విజయన్‌

Mar 23,2024 | 22:44

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై పోరాటంలో కాంగ్రెస్‌ వాణి తగినంతగా వినిపించడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎఎ…

తక్షణమే కాల్పుల విరమణ

Mar 23,2024 | 21:44

– ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యదర్శి గుటెరస్‌ పిలుపు – గాజా సరిహద్దుల్లో పర్యటన గాజా : గాజాతో ఈజిప్ట్‌కు గల సరిహద్దుల్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో…

Crime: రెవెన్యూ నిర్వాకానికి కుటుంబం బలి

Mar 23,2024 | 22:28

రైలు కింద పడి భర్త.. ఉరేసుకుని భార్య, కుమార్తె ప్రజాశక్తి-ఒంటిమిట్ట (వైఎస్‌ఆర్‌ జిల్లా) : రెవెన్యూ అధికారుల నిర్వాకానికి నిండు కుటుంబం బలైంది. భర్త రైలు కింద…

అండగా నిలిచే పార్టీలకే మద్దతు – జయలక్ష్మి సొసైటీ బాధితుల సంఘం నిర్ణయం

Mar 23,2024 | 23:29

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ :జయలక్ష్మి కో-ఆపరేటివ్‌ సొసైటీ బాధితులకు అండగా నిలిచే రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని సొసైటీ బాధిత సంఘం సభ్యులు తెలిపారు.…

దళితుని హత్య -మృతదేహం డోర్‌డెలివరి

Mar 23,2024 | 22:47

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌ :గ్రానైట్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న దళితుడిని యజమానే హత్య చేసి, మృత దేహాన్ని డోర్‌డెలవరి చేసిన ఉదంతం ఇది! చిత్తూరు జిల్లా జీడి…

బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్‌ జాప్యం

Mar 23,2024 | 21:27

– పెండింగ్‌ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేరళ శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ ఆరీఫ్‌…

పోలవరం సమస్యల పరిష్కారానికి కృషి -పవన్‌కల్యాణ్‌

Mar 23,2024 | 21:16

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :తమ కూటమి గెలిచి, అధికారంలోకి వస్తే పోలవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మంగళగిరి…