వార్తలు

  • Home
  • ఆరని కార్చిచ్చు – పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో టెక్సాస్‌ విలవిల

వార్తలు

ఆరని కార్చిచ్చు – పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో టెక్సాస్‌ విలవిల

Mar 4,2024 | 11:31

టెక్సాస్‌ : వారం రోజుల క్రితం టెక్సాస్‌ అడవులను అంటుకున్న మంటలు అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తూనే ఉన్నాయి. కార్చిచ్చును అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా…

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 | 11:27

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న…

సియోల్‌లో డాక్టర్ల భారీ ర్యాలీ

Mar 4,2024 | 11:26

సియోల్‌ : మెడికల్‌ స్కూల్‌ అడ్మిషన్ల సంఖ్యను భారీగా పెంచాలన్న ప్రభుత్వ .యోచనకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లకు మద్దతుగావేలాది మంది…

పాక్‌లో వర్ష బీభత్సం : 29 మంది దుర్మరణం

Mar 4,2024 | 11:22

పెషావర్‌ : పాకిస్తాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50…

జమ్ముకాశ్మీర్‌లో భారీ వర్షాలు

Mar 4,2024 | 11:18

కొండచరియలు విరిగిపడి తల్లీబిడ్డల దుర్మరణం పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలి,…

ఏపీ 10వ తరగతి హాల్‌ టికెట్లు విడుదల..

Mar 4,2024 | 11:32

 ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి హాల్‌ టికెట్లను…

పరిచయం లేని మహిళను అలా పిలిస్తే లైంగికంగా వేధించినట్లే : కలకత్తా హైకోర్టు

Mar 4,2024 | 11:10

కోల్‌కతా : మహిళలను నోటికొచ్చినట్టు పిలిస్తే జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని కలకత్తా హైకోర్టు హెచ్చరించింది. మహిళలతో మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందని…

10న దేశవ్యాప్తంగా రైల్‌ రోకో

Mar 4,2024 | 11:06

6న ఢిల్లీలో ఆందోళనలు రైతు ఆందోళన కార్యాచరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.…

రాయలసీమ నీటి సమస్యసాహిత్యంలో ప్రతిబింబించాలి

Mar 4,2024 | 11:05

జలకవనంలో వక్తల పిలుపు ప్రజాశక్తి -పెనుకొండ : రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న నీటి సమస్య సాహిత్యంలో ప్రతిబింబించాలని జలకవనంలో పలు వురు వక్తలు పిలుపు నిచ్చారు. శ్రీసత్యసాయి…