జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఏకకాలంలో ఈడి సోదాలు
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఏకకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) సోదాలు జరిపింది. భారత్ పేపర్స్ లిమిటెడ్ (బిపిఎల్) ముడిపడి ఉన్న రూ.200 కోట్ల…
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఏకకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి ) సోదాలు జరిపింది. భారత్ పేపర్స్ లిమిటెడ్ (బిపిఎల్) ముడిపడి ఉన్న రూ.200 కోట్ల…
ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు విపి సాను ప్రజాశక్తి – క్యాంపస్(తిరుపతి): నూతన విద్యా విధానం (ఎన్ఈపి) వల్ల విద్యార్థులలో అసమానతలు పెరుగుతున్నాయని, ఉన్నత విద్యలో విద్యార్థుల…
తిరుపతి : తిరుపతి యువకుడికి అరుదైన ఘనత దక్కింది. ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే ఈబీ-1 వీసాను యువకుడు సొంతం చేసుకున్నాడు. తిరుపతిలోని స్థానిక నలంద…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ భార్య బుష్రా బిబికి తోషిఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్లపాటు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు…
మెక్సికో: మెక్సికోలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై…
మాలె : గత ప్రభుత్వం నియమించిన మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్ దాడి జరిగింది. బుధవారం ఉదయం షమీమ్ వ్యాయామం చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్…
19 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఐఎన్ఎస్ సుమిత్ర న్యూఢిల్లీ : 36 గంటల వ్యవధిలోనే మరొక హైజాక్ యత్నాన్ని భారత నౌకదళానికి చెందిన యుద్ధ నౌక…
వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?
పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం ప్రజాశక్తి-అమరావతి : తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై…