రూ.3.55 లక్షలతో నాబార్డు రుణ ప్రణాళిక : వ్యవసాయశాఖ మంత్రి కాకాని
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవసాయంతో పాటు పలు ప్రాధాన్యత రంగాలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.3.55 లక్షల కోట్ల అంచనాలతో నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళికను రాష్ట్ర…
ఎపిఆర్పిఎ ఆధ్వర్యంలో పెన్షనర్ల నిరసన దీక్ష ప్రజాశక్తి – యంత్రాంగం : ఇపిఎస్ పెన్షనర్లందరికీ హయ్యర్ పెన్షన్ మంజూరు చేయాలని, కనీస పెన్షన్గా రూ.తొమ్మిది వేలు అందజేయాలని,…
25 వరకు నమోదుకు అవకాశం ప్రజాశక్తి -పెనుకొండ :కవికాకి కోగిర జైసీతారామ్ శతజయంతిని పురస్కరించుకుని సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాల ‘జలకవనం’ కార్యక్రమాన్ని మార్చి మూడున…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానదీ యజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు కోరారు.…
ప్రజా సంఘాల సదస్సు డిమాండ్ ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమగోదావరి జిల్లా) : కార్పొరేట్లకు అనుకూలంగా తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని జిల్లా…
ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) : విశాఖపట్నం నుంచి ఒడిశాకు తరలిస్తున్న 42 కేజీల గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…
సంఘం జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు…
రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యారు…
లక్నో : దేశంలో మరోసారి హెచ్ఐవి కేసులు వెలుగుచూశాయి. లక్నో జిల్లా జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవి సోకిందని తాజాగా జైలు అధికారులు వెల్లడించారు. గతేడాది…