వార్తలు

  • Home
  • ఇజ్రాయిల్‌కు 6 వేల మంది కార్మికులు!

వార్తలు

ఇజ్రాయిల్‌కు 6 వేల మంది కార్మికులు!

Apr 11,2024 | 23:45

 ఉద్రిక్త పరిస్థితులున్నా.. ఉపాధి కోసం వెళ్తున్న యువత న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్‌ దారుణంగా దాడులకు పాల్పడుతున్న వేళ భారత్‌ నుంచి ఆ దేశానికి ఆరు వేల…

Bank fraud case: వియత్నాం మహిళా వ్యాపారవేత్తకు ఉరిశిక్ష

Apr 11,2024 | 23:35

హోచిమిన్‌ సిటీ : బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో నేరం రుజువుకావడంతో వియత్నాంలో ఒక మహిళా వ్యాపారవేత్తకు ఉరిశిక్ష విధించారు. సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ (ఎస్‌సిబి)ను మహిళా…

త్వరలో ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం డిక్లరేషన్‌

Apr 11,2024 | 22:34

వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం  ప్రజాగళం సభలో చంద్రబాబు  కోనసీమను కలహాల సీమగా మార్చారు : పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి – అమలాపురం, అంబాజీపేట(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ…

ఉండి టికెట్‌ రామరాజుకే ఇవ్వాలి !

Apr 11,2024 | 22:32

 టిడిపి జిల్లా అధ్యక్షులు ఇంటిని ముట్టడించిన ఆ పార్టీ కార్యకర్తలు ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ : పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుకు…

కిలో బంగారం పట్టివేత

Apr 11,2024 | 22:39

 రూ.2.08 లక్షల నగదు స్వాధీనం ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం పలు చోట్ల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టి బంగారం, నగదు…

మద్యం అక్రమ రవాణాపై నిఘా

Apr 12,2024 | 00:25

వెబ్‌క్యాస్టింగ్‌,జిపిఎస్‌తో అనుసంధానం  ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఆదేశాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు వెబ్‌క్యాస్టింగ్‌, జిపిఎస్‌ సాంకేతికత…

Liquor Policy Case : కవితను అరెస్టు చేసిన సిబిఐ

Apr 11,2024 | 21:20

 నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్న దర్యాప్తు సంస్థ ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసిన ఇడి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె…

చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరు : సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 11,2024 | 21:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీర్ల కొనసాగింపు, వారి వేతనాల అంశాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వలంటీర్లతోపాటు జనం కూడా నమ్మే పరిస్థితి లేదని…

షర్మిల పర్యటనను అడ్డుకుంటాం : వైఎస్‌ఆర్‌ అభిమాని రాఘవరెడ్డి

Apr 11,2024 | 21:00

ప్రజాశక్తి – కడప అర్బన్‌ : పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమాని కొండా రాఘవరెడ్డి అన్నారు.…