వార్తలు

  • Home
  • పండగ పూట విషాదం.. రెండు టూరిస్టు బస్సులు ఢీ

వార్తలు

పండగ పూట విషాదం.. రెండు టూరిస్టు బస్సులు ఢీ

Jan 15,2024 | 14:35

ఒకరు మృతి.. 30 మందికి గాయాలు ప్రజాశక్తి-కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస జాతీయ రహదారి పై సోమవారం వేకువజామున రెండు బస్సులు ఢీ…

అల్లుడుకి 150 రుచుల పిండివంటలు

Jan 15,2024 | 14:19

ప్రజాశక్తి-రాజానగరం :  గోదావరోళ్ళుకు ఎటకారం, మమకారంతోపాటు అతిధులకు రుచికరమైన పదార్థాలు వండి వడ్డించడం ప్రత్యేకత. అదే సంక్రాంతి పండుగ రోజు కొత్త అల్లుడు ఇంటికి వస్తే వడ్డించే…

బద్దలైన భారీ అగ్నిపర్వతం : జనావాసాలపై ప్రవహిస్తున్న లావా

Jan 15,2024 | 14:02

ఐస్‌ల్యాండ్‌ : ఐస్‌ల్యాండ్‌లోని రెక్జానెస్‌ ద్వీపకల్పంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. దీని నుంచి వెలువడిన అగ్ని పర్వతపు లావా జనావాసాలపైకి ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని పలు…

సంక్రాంతి వేళ … ఎపిలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందేల జోరు

Jan 15,2024 | 13:39

ఉభయ గోదావరి జిల్లా : సంక్రాంతి వేళ … ఎపిలోని కోస్తా జిల్లాల్లో కోళ్ల పందేలు యథేచ్ఛగా జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లాయి.…

అయోధ్యకు రానని రాముడు కల్లోకొచ్చి చెప్పాడు : బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

Jan 15,2024 | 13:15

బీహార్‌ : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్‌ అని బీహార్‌ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు…

వాలంటీర్లకు మరో నజరానా

Jan 15,2024 | 12:59

అమరావతి : గౌరవ వేతనం పెంచి.. ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు ఇటీవల పలు జిల్లాల్లో ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి మరో నజరానా ప్రకటించింది.…

‘సిరిసిల్ల’ వస్త్ర పరిశ్రమ మూత – రోడ్డున పడనున్న కార్మికులు

Jan 15,2024 | 12:49

తెలంగాణ : 25,000 కంటే ఎక్కువ మగ్గాలున్న సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుండి నిరవధికంగా మూతపడింది. ఈ నిర్ణయంతో వేలాది మంది పవర్లూమ్, చేనేత…

నారావారిపల్లె సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు కుటుంబం

Jan 15,2024 | 12:45

చంద్రగిరి : టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సోమవారం సంక్రాంతి సంబరాలు జోరుగా జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో పండుగను నిర్వహించుకున్నారు. ఈరోజు…

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం : మాయావతి

Jan 15,2024 | 12:31

లక్నో : ‘ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం ‘ అని బిఎస్‌పి అధినేత్రి మాయావతి ప్రకటించారు. నేడు మాయావతి పుట్టినరోజు సందర్భంగా … ఈరోజు…