Palestinians : అల్ – షిఫా ఆస్పత్రి నుండి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ
గాజా స్ట్రిప్ : రెండు వారాల దాడి అనంతరం గాజాలోని అల్-షిఫా ఆస్పత్రి ఇజ్రాయిల్ తన దళాలను సోమవారం ఉపసంహరించుకుందని పాలస్తీనియన్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్…
గాజా స్ట్రిప్ : రెండు వారాల దాడి అనంతరం గాజాలోని అల్-షిఫా ఆస్పత్రి ఇజ్రాయిల్ తన దళాలను సోమవారం ఉపసంహరించుకుందని పాలస్తీనియన్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇజ్రాయిల్…
అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో టోల్ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం…
బత్తలపల్లి (సత్యసాయి జిల్లా) : వైసిపి అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం నుంచి…
న్యూఢిల్లీ : ఇటీవల 600 మంది న్యాయవాదుల బృందం సిజెఐకి రాసిన లేఖపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆదివారం స్పందించింది. ఆ లేఖ ప్రజలను…
కోల్కతా : పశ్చిమ బెంగాల్ నుండి పోటీచేస్తున్న వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్ఖలి అంశాలపై…
మీరట్ : గత పదేళ్లలో అభివృద్ధికి సంబంధించి ట్రయలర్ను మాత్రమే ప్రజలు చూశారని, రాబోయే ఐదేళ్లలో దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లబోతున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.…
ముజఫర్నగర్ (యుపి) : బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరి, పలు కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్నగర్ జిల్లా ఖతౌలి…
తాజాగా రూ.1745 కోట్ల పన్నులు చెల్లించాలని ఆదేశం న్యూఢిల్లీ : ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసులు పంపించింది. తాజాగా మరో రూ.1745కోట్లు…
టెల్ అవీవ్ : నెతన్యాహు ప్రభుత్వం గద్దెదిగాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయిల్లోని పలు నగరాల్లో ఇజ్రాయిలీలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా,…