ప్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ : గాజుల రామారంలోని ప్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతోసమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించడంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు…
హైదరాబాద్ : గాజుల రామారంలోని ప్లైవుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతోసమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించడంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు…
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని గైట్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభలను ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జ్యోతి…
టోక్యో : జపాన్లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 242కి చేరిందని అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం…
తాడేపల్లి : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990…
ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్ కార్మికులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ…
న్యూఢిల్లీ : సిబిఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల డేట్ షీట్ను బోర్డు ఇటీవల విడుదల చేసిన విషయం విదితమే. అయితే.. ఈ టైం టేబుల్ లో…
కోల్కతా : పశ్చిమబెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులపై శుక్రవారం దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. రేషన్ స్కామ్కి…
తిరుపతి : ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని … అక్కడికి తిరుమల నుండి లక్ష లడ్డూలను పంపనున్నట్లు టిటిడి ఈఒ ధర్మారెడ్డి…
తెలంగాణ : అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్ జెఎన్టియులో నిర్వహించిన స్నాతకోత్సవంలో సోమనాథ్కు గౌరవ డాక్టరేట్ను…