వార్తలు

  • Home
  • ఇజ్రాయిల్‌ భీకర దాడులు

వార్తలు

ఇజ్రాయిల్‌ భీకర దాడులు

Jan 6,2024 | 10:48

జోర్డాన్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గాజా : గాజాలో ఇజ్రాయిల్‌ తన దాడులను మరింత ఉధృతం చేసింది. ప్రజలందరూ దక్షిణ ప్రాంతం నుండి…

ఒంగోలులో ఇద్దరికి కరోనా

Jan 6,2024 | 10:46

 ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఒంగోలులో ఇద్దరికి కరోనా నిర్ధారణైంది. ఒంగోలు నగరం, దేవుడుచెరువుకు చెందిన యువకుడికి, మద్దిపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చేసిన ఆర్‌టిపిఎస్‌ఆర్‌ టెస్టుల్లో కరోనా…

సర్కారుకో దండం

Jan 6,2024 | 10:45

పొర్లు దండాలతో మున్సిపల్‌ కార్మికుల నిరసన ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తక్షణమే తమ…

జ్ఞాన్‌వాపీ మసీదు సర్వేపై నేడు నిర్ణయం

Jan 6,2024 | 11:19

వారణాసి : జ్ఞాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌పై భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) సీల్డ్‌ కవర్‌లో అందచేసిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ…

మరో నౌక హైజాక్‌కు యత్నం

Jan 6,2024 | 10:43

తక్షణమే స్పందించిన భారత నేవీ 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్‌ జెండాతో కూడిన ఓడను హైజాక్‌…

వైసిపికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్‌బై

Jan 6,2024 | 10:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపికి మరో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు వైసిపిని…

రేపు బంగ్లా పార్లమెంటు ఎన్నికలు

Jan 6,2024 | 11:08

ముగిసిన ప్రచారం ఢాకా: ఆదివారం జరిగే బంగ్లాదేశ్‌ 12వ పార్లమెంట్‌ ఎన్నికలకు ప్రచారం శుక్రవారంతో ముగిసింది. వాగ్దానాల వరద, రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలకు తెరపడింది.…

ఆ క్రైస్తవ నాయకులతో విభేదిస్తున్నాం : క్రైస్తవులు

Jan 6,2024 | 10:38

ప్రధాని మోడీ క్రిస్మస్‌ లంచ్‌కు హాజరుకావటంపై 3,000 మంది క్రైస్తవుల సంతకాలు న్యూఢిల్లీ : గతేడాది డిసెంబర్‌ 25న ప్రధాని మోడీ నిర్వహించిన క్రిస్మస్‌ లంచ్‌కు హాజరైన…

లడ్డు నాణ్యత లేదు..

Jan 6,2024 | 10:37

డయల్‌ యువర్‌ ఇఒలో ఫిర్యాదుల వెల్లువ ప్రజాశక్తి – తిరుమల : లడ్డూలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, రుచి తగ్గిందని ‘డయల్‌ యువర్‌ ఇఒ’ కార్యక్రమంలో…