వార్తలు

  • Home
  • మత రాజకీయాలు చేస్తోన్న బిజెపి – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

వార్తలు

మత రాజకీయాలు చేస్తోన్న బిజెపి – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల

Apr 24,2024 | 00:30

ప్రజాశక్తి -కర్లపాలెం (బాపట్ల జిల్లా) :మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని బిజెపి చూస్తోందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. ఎపి న్యారు యాత్రలో భాగంగా బాపట్ల జిల్లా…

నేటితో సిఎం బస్సు యాత్ర ముగింపు

Apr 24,2024 | 00:25

26న వైసిపి మేనిఫెస్టో విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఎన్నికల నేపథ్యంలో వైసిపి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సు యాత్ర…

బరిలో మాజీ సీఎంల వారసులు !

Apr 24,2024 | 12:06

ఐదు ప్రధాన పార్టీల నుండి 8 మంది పోటీ.. ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో వచ్చే నెల 13న జరగనున్నాయి. ఉమ్మడి తెలుగు…

కూటమి కుట్రలను తిప్పికొట్టాలి

Apr 24,2024 | 00:15

– పేదల కోసం 40 సంక్షేమ పథకాలు అమలు చేశాం – సిద్ధం, సోషల్‌ మీడియా విభాగం ముఖాముఖిలో సిఎం జగన్‌ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి,…

ప్రజాసమస్యలే అజెండాగా పనిచేస్తా:పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి డి గౌస్‌ దేశాయ్ 

Apr 24,2024 | 00:09

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి :అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎంను గెలిపిస్తే ప్రజా సమస్యలే అజెండాగా పనిచేస్తాం. పాణ్యం నియోజకవర్గంలో ఇప్పటికే పలు పోరాటాలు చేసి సమస్యలను పరిష్కరించాం. గెలిపిస్తే పాణ్యం…

సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిస్తాం: సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు 

Apr 24,2024 | 00:01

ప్రజాశక్తి – గన్నవరం:రాష్ట్రంలో రాజకీయంగా గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య మూడుసార్లు గెలిచారు. ఆయన తర్వాత ఈ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన…

‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

Apr 23,2024 | 23:58

-విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు మఖ్యమంత్రి ఉచిత సలహా -స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు నిర్దిష్ట హామీ ఇవ్వని వైనం -కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ససేమిరా -బిజెపికి…

బిజెపిని, దాని మిత్రులను ఓడించండి

Apr 24,2024 | 08:57

-సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌ పుణ్యవతి -కోలాహలంగా కురుపాం అభ్యర్థి మండంగి రమణ నామినేషన్‌ ప్రజాశక్తి- కురుపాం/గుమ్మలక్ష్మీపురం (పార్వతీపురం మన్యం జిల్లా) :గిరిజన జీవనానికి ఆటంకంగా…

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ యత్నం : ఛత్తీస్‌గఢ్‌ సభలో మోడీ

Apr 23,2024 | 23:49

మహసముంద్‌ : మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పొడిగించి ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, దేశంలో వ్యక్తిగత సంపదను ముస్లింలకు పంచి ఇవ్వడానికి కాంగ్రెస్‌ లోతైన కుట్ర పన్నిందని…