వార్తలు

  • Home
  • బ్రాహ్మణపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద నగదు సీజ్‌

వార్తలు

బ్రాహ్మణపల్లి చెక్‌ పోస్ట్‌ వద్ద నగదు సీజ్‌

Apr 2,2024 | 17:08

నిజాంసాగర్‌ :నిజంసాగర్‌ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు చేయగా కడప జిల్లా అయినటువంటి భూమిరెడ్డి తన కారులో…

Accident : కేరళ మంత్రి సాజి చెరియన్‌కి తప్పిన ప్రమాదం

Apr 2,2024 | 16:18

అలప్పుజ :    కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్‌ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం అలప్పుజ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంత్రి…

Finland school : కాల్పులకి దిగిన 12ఏళ్ల విద్యార్థి .. ఓ విద్యార్థి మృతి

Apr 2,2024 | 17:43

హెల్సింకి :    ఫిన్లాండ్‌లోని పాఠశాలలో ఓ మైనర్‌ కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో  ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు  పోలీసులు తెలిపారు. కాల్పులకు…

విశాఖపట్నంలో భారీగా నగదు స్వాధీనం

Apr 2,2024 | 15:27

ప్రజాశక్తి-విశాఖ : విశాఖపట్నంలో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పట్నంలోని ద్వారకానగర్‌ వద్ద కోటి రూపాయలు నగదును స్కూటీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు…

Supreme Court : ఆప్‌ నేత సంజయ్ సింగ్‌కు ఊరట

Apr 2,2024 | 15:26

న్యూఢిల్లీ :    ఆప్‌ ఎంపి సంజయ్  సింగ్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది.  ట్రయల్‌ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు…

Supreme Court : రుణపరిమితిపై కేరళ పిటిషన్‌… ఇతర రాష్ట్రాలపై ప్రభావం

Apr 2,2024 | 15:02

న్యూఢిల్లీ :   కేంద్రం రాష్ట్రాలకు విధించిన నికర రుణ పరిమితిని సవాలు చేస్తూ కేరళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం ప్రకారం..…

Supreme Court రామ్‌దేవ్‌ బాబాపై ఆగ్రహం, కేంద్రానికీ చీవాట్లు

Apr 2,2024 | 14:57

న్యూఢిల్లీ   :  పతంజలి సహ వ్యవస్థాపకుడు, యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది. ప్రకటనలు సమస్యలు సృష్టించినా .. వాటిని నిలువరించే ప్రయత్నం…

కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్‌

Apr 2,2024 | 14:56

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును మంగళవారం హైదరాబాద్‌ పోలీసులు భూవివాదం కేసులో అరెస్ట్‌ చేశారు. మన్నెగూడలో 2…

సిపిఐ సీనియర్‌ నాయకులు సాంబశివరావు మృతి

Apr 2,2024 | 13:45

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు…