వార్తలు

  • Home
  • మరో ఇద్దరు మృతి..

వార్తలు

మరో ఇద్దరు మృతి..

May 5,2024 | 00:19

ఆగని పింఛను మరణాలు ప్రజాశక్తి – యంత్రాంగం : పింఛను కోసం బ్యాంకులకు వచ్చి, వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం…

అధికారం కోసమే హిందువుల్లో భయాన్ని సృష్టిస్తున్నారు!

May 5,2024 | 00:12

 ప్రధాని మోడీపై ఫరూక్‌ అబ్దుల్లా విమర్శ శ్రీనగర్‌ : అధికారాన్ని అంటిపెట్టుకుని వుండేందుకే ప్రధాని నరేంద్ర మోడీ హిందువుల్లో భయాందోళనలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు…

పోస్టల్‌ బ్యాలెట్‌ గందరగోళం

May 5,2024 | 00:10

జిల్లా మార్పులతో ఇబ్బందులు ప్రజాశక్తి- యంత్రాంగం : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు పాల్గొనే ఉద్యోగులకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం పోస్టల్‌…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఓ తుగ్లక్‌ చర్య

May 5,2024 | 00:08

కేంద్రం చర్యను చంద్రబాబు ఎందుకు ఖండించట్లేదు : వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ని ఎన్నికల ముందు జగన్‌ నెత్తికెత్తుకోవడం తుగ్లక్‌ చర్యకు…

ఎన్నికల ప్రక్రియను సందర్శించేందుకు 23 దేశాల ప్రతినిధులు

May 4,2024 | 23:35

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో చేపట్టే ఈ ఎన్నికలను వాటి పారదర్శకతను ప్రత్యేక్షంగా సందర్శించేందుకుగాను అంతర్జాతీయ ఎన్నికల…

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ వేసిన తొలి థర్డ్‌ జెండర్‌

May 4,2024 | 23:34

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు తొలిసారి ఓ థర్డ్‌ జెండర్‌ వ్యక్తి నామినేషన్‌ దాఖలు చేశాడు. ఇతని పేరు రాజన్‌ సింగ్‌ (26). దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం…

ఖగారియాలో సిపిఎం జెండా

May 4,2024 | 23:32

 అభ్యర్థి సంజయ్ కుమార్‌ కుష్వాహా  బీహార్‌లో ఇండియా బ్లాక్‌లో భాగంగా పోటీ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : కంటికి కనిపించనంత వరకు విస్తరించి ఉన్న మొక్కజొన్న…

తిరుమలలో వడగళ్ల వాన

May 5,2024 | 00:05

ప్రజాశక్తి -తిరుమల : తిరుమలలో మూడు రోజులుగా వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సూర్యుడి భగభగలతో దాదాపు 42 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు వర్షాల రాకతో 20…

కుమారుని నామినేషన్‌ వేళ బ్రిజ్‌భూషణ్‌ భారీ హంగామా

May 4,2024 | 23:27

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ కుమారుడు కరణ్‌ భూషణ్‌ సింగ్‌ కైసర్‌గంజ్‌ స్థానానికి బిజెపి అభ్యర్థిగా శనివారం నామినేషన్‌ వేసిన…