జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసులో హిమాంబి అరెస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారి పుట్టరాము అలియాస్ సింగోటం రామన్న (36) హత్యకేసులో.. నిందితురాలిగా ఉన్న హిమామ్ బీ వివరాలను…
హైదరాబాద్: జూబ్లీహిల్స్ హనీట్రాప్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థిరాస్తి వ్యాపారి పుట్టరాము అలియాస్ సింగోటం రామన్న (36) హత్యకేసులో.. నిందితురాలిగా ఉన్న హిమామ్ బీ వివరాలను…
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలం అనాజ్పూర్లోని ఓ ఇంట్లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. అనాజ్పూర్లోని ఓ భవనంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ…
అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.…
హైదరాబాద్: సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటేరియట్, రాష్ట్రకమిటీ సమావేశాలు 9,10 తేదీలలో హైదరాబాద్లోని ఎంబి భవన్లో జరిగాయి. పార్టీ పొలిట్బ్యురో సభ్యులు బివి రాఘవులు, విజయరాఘవన్ హాజరయ్యారు. రాష్ట్రంలో…
తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతుంది. దర్శనానికి వచ్చిన యాత్రికులతో 5 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు…
ప్రజాశక్తి రామచంద్రపురం(అంబేద్కర్ కోనసీమ) : లారీ , స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కే.గంగవరం మండలంలోని బాలాంత్రం…
హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్…
ములుగు : మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. యాత్రికులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున యాత్రికులకు అసౌకర్యాలు కలగకుండా…
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే…