ఇజ్రాయిల్ ఊచకోతపై బైడెన్ వైఖరిని నిరసిస్తూ వాషింగ్టన్లో 4లక్షల మందితో భారీ ర్యాలీ
వాషింగ్టన్: పాలస్తీనాకు సంఘీ భావంంగా బైడెన్ గుమ్మానికి అతి చేరువలో నాలుగు లక్షల మంది గత వారం చివరిలో మార్చ్ నిర్వహించారు. ఫ్రీడమ్ ప్లాజా ఇందుకు వేదికగా…
వాషింగ్టన్: పాలస్తీనాకు సంఘీ భావంంగా బైడెన్ గుమ్మానికి అతి చేరువలో నాలుగు లక్షల మంది గత వారం చివరిలో మార్చ్ నిర్వహించారు. ఫ్రీడమ్ ప్లాజా ఇందుకు వేదికగా…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య…
అమిత్ షాకు మణిపూర్ గిరిజన ఎమ్మెల్యేల లేఖ ఇంఫాల్ : పాఠశాలలకు సాయం చేశారన్న ఆరోపణపై సస్పెండ్ చేసిన ముగ్గురు అధికారులను తిరిగి నియమించేలా రాష్ట్ర ప్రభుత్వానికి…
భారత ప్రభుత్వ చర్యలకు సిఐటియు నిరసన న్యూఢిల్లీ : పాలస్తీనాపై అత్యంత దారుణమైన రీతిలో మారణహోమాన్ని సాగిస్తున్న ఇజ్రాయిల్కు నిర్మాణ కార్మికులను పంపేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న…
అలీన దేశాలకు పాలస్తీనా రాయబారి విజ్ఞప్తి కంపాలా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేసేలా ఇజ్రాయిల్పై ఒత్తిడి తీసుకురావాలంటూ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాయబారి…
ఇర్బిల్ (ఇరాక్) : ఇరాక్, సిరియాలోని లక్ష్యాలపై ఇరాన్ దాడులు జరిపింది. ఇరాన్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపుల సమావేశంపై గూఢచారి కార్యాలయంపై దాడులు చేపట్టినట్లు ఇరాన్ సోమవారం…
ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం 36వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రహదారులపై వున్న టోల్గేట్ల వద్ద నగదు చెల్లింపుల ద్వారా సమయం వృదా అవుతుందని తీసుకొచ్చిన ఫాస్ట్ట్యాగ్లకు కెవైసి (నో యువర్ కస్టమర్్) తప్పనిసరి…