వార్తలు

  • Home
  • వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ

వార్తలు

వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ

May 4,2024 | 01:00

ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.…

వాడవాడలా సిపిఎం ప్రచారం

May 3,2024 | 22:54

రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల ముందుకు ప్రజాశకి-యంత్రాంగం : ఎన్నికల సమయం దగ్గపడుతుండడంతో సిపిఎం అభ్యర్థులు ఇంటింటికి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ…

భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ : పవన్‌కల్యాణ్‌

May 3,2024 | 22:46

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి/ గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత…

గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

May 3,2024 | 22:38

 సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…

కర్నూలును హార్టికల్చర్‌ హాబ్‌గా మారుస్తాం : లోకేష్‌

May 3,2024 | 22:42

ప్రజాశకి-నంద్యాల కలెక్టరేట్‌ : మిషన్‌ రాయలసీమ పేరుతో ఉమ్మడి కర్నూలు జిల్లాను హార్టికల్చర్‌ హాబ్‌గా, ఆటో మోటివ్‌, ఎలక్ట్రికల్‌ గూడ్స్‌ హబ్‌గా మారుస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ…

విశాఖ ఉక్కు జోలికొస్తే సహించేది లేదు : విమలక్క

May 3,2024 | 22:28

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించాలని చూస్తే సహించేది లేదని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలుగు రాష్ట్రాల అధ్యక్షురాలు…

నిర్వీర్యమైన సాగునీటి ప్రాజెక్టులు

May 4,2024 | 00:54

 కూటమి నేతల విమర్శ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రివర్స్‌ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టులను సిఎం జగన్‌ నిర్వీర్యం చేశారని కూటమి నేతలు విమర్శించారు. టిడిపి కార్యాలయంలో మాజీ…

పెన్షన్ల కష్టాలకు చంద్రబాబుదే బాధ్యత :  వైసిపి

May 3,2024 | 22:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెన్షన్‌దారుల కష్టాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో…

జూన్‌ ఆఖరు వరకు ట్యాంకర్ల ద్వారా నీరు

May 3,2024 | 22:11

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…