వార్తలు

  • Home
  • 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: భట్టి విక్రమార్క

వార్తలు

146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటు: భట్టి విక్రమార్క

Dec 22,2023 | 17:08

హైదరాబాద్‌: పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ , రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ.. ‘ఇండియా’ ఫోరం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన…

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెండింగ్‌ చలానాలపై భారీ డిస్కౌంట్‌

Dec 22,2023 | 16:28

హైదరాబాద్‌: తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్‌ చలానాలపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. టూవీలర్స్‌పై 80 శాతం, ఫోర్‌ వీలర్స్‌, ఆటోలపై 60 శాతం…

లోకేష్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్‌

Dec 22,2023 | 16:17

అమరావతి: లోకేష్‌ను అరెస్ట్‌ చేయటానికి అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. 41ఏ నోటీసులో ఉన్న నిబంధనలను లోకేష్‌ ఉల్లంఘించినట్టు పిటిషన్‌లో…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల రాస్తారోకో

Dec 22,2023 | 17:15

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె 11రోజుకు చేరింది. వారి డిమాండ్లను తీర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యమైందని ఆగ్రహిస్తున్నారు. ఈ క్రమంలో…

జేవియర్‌ మిలైకి వ్యతిరేకంగా అర్జెంటీనాలో వెల్లువెత్తిన నిరసన

Dec 22,2023 | 16:39

బ్యూనస్‌ ఎయిర్స్‌ :    ప్రజా వ్యయాన్ని తగ్గిస్తాన్న వాగ్దానంపై అధికారం చేపట్టిన పచ్చి మితవాది జేవియర్‌ మిలైకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. మిలై ఆర్థిక…

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్‌ బాబు

Dec 22,2023 | 15:40

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్‌ నేత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎగ్జిబిషన్‌ మేనిజింగ్‌ కమిటీ సమావేశంలో…

తీవ్రమైన ఆహార సంక్షోభం, కరువు పరిస్థితుల్లో గాజా ప్రజలు : నివేదిక

Dec 22,2023 | 15:29

 జెనీవా :    గాజాలో ప్రతి ఒక్కరూ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనవచ్చు. ఇప్పటికే గాజాలో 5,76,000 పాలస్తీనియన్లు (జనాభాలో మూడో వంతు) ”తీవ్రమైన ఆకలి మరియు…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. అతి వేగమే ప్రధాన కారణం

Dec 22,2023 | 15:00

హైదరాబాద్‌ : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు గచ్చిబౌలి కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో అదుపు తప్పి…

హైదరాబాద్‌లో పెరిగిన నేరాలు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Dec 22,2023 | 14:46

హైదరాబాద్‌: నగరంలో 2022 ఏడాదితో పోలిస్తే 2023లో క్రైమ్‌ రేటు 2 శాతం మేర పెరిగిందని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో నగర నేర…