వార్తలు

  • Home
  • ఎలక్టోరల్‌ బాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందన

వార్తలు

ఎలక్టోరల్‌ బాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందన

Mar 15,2024 | 14:28

ఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ…

Japan లో భూకంపం – అణు విద్యుత్తు ప్లాంట్‌ మూసివేత

Mar 15,2024 | 14:00

జపాన్‌ : జపాన్‌లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలో మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8 గా నమోదైంది. ఫలితంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా……

హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు : షర్మిల

Mar 15,2024 | 13:32

కడప : అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. నేడు మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి…

దీదీ నుదుటిపై 3 కుట్లుపడ్డాయి.. ఆరోగ్యం నిలకడగా ఉంది : అధికారి

Mar 15,2024 | 13:23

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (66) నుదుటిపై మూడు కుట్లు పడ్డాయని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర…

Corruption: ఇవే బిజెపి అవినీతి వ్యూహాలు…

Mar 15,2024 | 13:07

వివరించిన కాంగ్రెస్ ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్స్ డేటా బిజెపి “అవినీతి వ్యూహాలను” బహిర్గతం చేసిందని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసే కంపెనీల…

ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్‌ సింగ్‌, జ్ఞానేశ్‌కుమార్‌లు

Mar 15,2024 | 13:01

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్‌ సింగ్‌ సంధు, జ్ఞానేశ్‌కుమార్‌లు గురువారం నియమితులైన సంగతి తెలిసిందే. వీరిద్దరూ శుక్రవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల…

మధుసూదన్‌ అరెస్ట్‌ వేళ.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

Mar 15,2024 | 12:23

సంగారెడ్డి (తెలంగాణ) : పటాన్‌చెరు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి తమ్ముడు మధుసూదన్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన క్రమంలో మధుసూదన్‌ను శుక్రవారం వైద్య పరీక్షల…

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారిపోయింది : చంద్రబాబు

Mar 15,2024 | 11:49

మంగళగిరి (గుంటూరు) : రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ మారిపోయిందని, సమర్థ ఛైర్మన్‌ లేకపోతే ఏపీపీఎస్సీ బోర్డు అంతా సర్వనాశనమవుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీపీఎస్సీ…

BJD: ప్రమాదానికి గురైన మాజీ ఎంపీ కారు

Mar 15,2024 | 11:31

సంబల్‌పూర్ : బిజూ జనతాదళ్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రసన్న ఆచార్య రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఆయన కారు ట్రక్కును ఢీకొనడంతో…