వార్తలు

  • Home
  • జగనన్నా… పండగ మీకా ? పస్తులు మాకా !

వార్తలు

జగనన్నా… పండగ మీకా ? పస్తులు మాకా !

Jan 16,2024 | 15:57

కె.కోటపాడు (వైజాగ్‌) : కె.కోటపాడు మండలంలో అంగన్వాడీల సమ్మె మంగళవారంతో 36 వ రోజుకు చేరుకుంది కనుమ ముగ్గులు వేసి జగనన్న పండగ మీకా! పస్తులు మాకా!…

నందిగామ పీఎస్‌ వద్ద టిడిపి ఆందోళన

Jan 16,2024 | 15:57

ప్రజాశక్తి-నందిగామ: ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇటీవల వైసిపి నిర్వహించిన సభలో…

అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి – కోటి సంతకాల సేకరణ

Jan 16,2024 | 15:43

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సింగ్‌ నగర్‌ మాకినేని బసవ పున్నమయ్య స్టేడియంలో వాకర్స్‌ తో సిఐటియు…

పండగ పూట విషాదం : ప్రమాదంలో మున్సిపల్‌ కార్మికుడు మృతి

Jan 16,2024 | 15:36

ఎన్‌టిఆర్‌ : పండగపూట విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున విధుల్లో చేరేందుకు వెళుతున్న మున్సిపల్‌ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేతలు ఆందోళనకు దిగడంతో అధికారులు 7…

నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్‌ స్ఫూర్తి : ఎంపీ విజయసాయిరెడ్డి

Jan 16,2024 | 15:27

19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్‌ రూ.400 కోట్లతో అంబేద్కర్‌ స్మృతి వనం ప్రజాశక్తి-అమరావతి : నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్‌…

కనుమ రోజున కొనసాగుతోన్న అంగన్వాడీల నిరవధిక సమ్మె

Jan 16,2024 | 16:31

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ … రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు…

లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Jan 16,2024 | 14:45

ప్రజాశక్తి-పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు…

ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిల నియామకం

Jan 16,2024 | 14:56

ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నన కాంగ్రెస్‌ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్‌గా షర్మిలను నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్‌…

విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌

Jan 16,2024 | 14:27

న్యూఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 17 ఏ వర్తింపు పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను…