జగనన్నా… పండగ మీకా ? పస్తులు మాకా !
కె.కోటపాడు (వైజాగ్) : కె.కోటపాడు మండలంలో అంగన్వాడీల సమ్మె మంగళవారంతో 36 వ రోజుకు చేరుకుంది కనుమ ముగ్గులు వేసి జగనన్న పండగ మీకా! పస్తులు మాకా!…
కె.కోటపాడు (వైజాగ్) : కె.కోటపాడు మండలంలో అంగన్వాడీల సమ్మె మంగళవారంతో 36 వ రోజుకు చేరుకుంది కనుమ ముగ్గులు వేసి జగనన్న పండగ మీకా! పస్తులు మాకా!…
ప్రజాశక్తి-నందిగామ: ఎన్టిఆర్ జిల్లా నందిగామ పోలీస్స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టిడిపి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇటీవల వైసిపి నిర్వహించిన సభలో…
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ (విజయవాడ) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం సింగ్ నగర్ మాకినేని బసవ పున్నమయ్య స్టేడియంలో వాకర్స్ తో సిఐటియు…
ఎన్టిఆర్ : పండగపూట విషాదం నెలకొంది. మంగళవారం తెల్లవారుజామున విధుల్లో చేరేందుకు వెళుతున్న మున్సిపల్ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. నేతలు ఆందోళనకు దిగడంతో అధికారులు 7…
19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్ రూ.400 కోట్లతో అంబేద్కర్ స్మృతి వనం ప్రజాశక్తి-అమరావతి : నవరత్నాల పథకాల వెనుక అంబేద్కర్…
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ … రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 36వ రోజుకు…
ప్రజాశక్తి-పెనుకొండ: శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం లేపాక్షి ఆలయానికి వెళ్లారు. అక్కడ వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీలో ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నన కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ చీఫ్గా షర్మిలను నియమించింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్…
న్యూఢిల్లీ : టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 17 ఏ వర్తింపు పై ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలను…