వార్తలు

  • Home
  • అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది మృతి

వార్తలు

అమెరికాలో మరోసారి కాల్పులు.. 8 మంది మృతి

Jan 23,2024 | 11:54

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సష్టించాయి. అమెరికాలోని చికాగో శివారులోని మూడు ప్రదేశాల్లో ఓ వ్యక్తి ఆదివారం, సోమవారం కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఏకంగా…

గాజాలో కాల్పుల విరమణ కోరుతూ బ్రసెల్స్‌లో వేలాదిమంది ప్రదర్శన

Jan 23,2024 | 11:35

బ్రసెల్స్‌ :   గాజాలో కాల్పుల విరమణ అమలు చేయాలని కోరుతూ బ్రస్సెల్స్‌లో వేలాదిమంది ప్రదర్శన నిర్వహించారు. పాలస్తీనియన్లకు సత్వరమే న్యాయం అందేలా బెల్జియం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని…

8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’

Jan 23,2024 | 11:29

అనుబంధ సంఘాలకు సిఐటియు పిలుపు ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌, న్యూఢిల్లీ  :    ఫిబ్రవరి 8న దేశవ్యాప్తంగా ‘కేరళ సంఘీభావ దినోత్సవం’ నిర్వహించాలని తన అనుబంధ సంఘాలు, సమాఖ్యలకు…

పట్వర్ధన్‌ డాక్యుమెంటరీపై విహెచ్‌పి దాడి

Jan 23,2024 | 11:23

హైదరాబాద్‌ :   బాబ్రీ మసీదు కూల్చివేత వెనుక సంఘటిత కార్యకలాపాలను చర్చిస్తూ ఆనంద్‌ పట్వర్ధన్‌ రూపొందించిన ప్రముఖ డాక్యుమెంటరీ ‘రామ్‌ కే నామ్‌’ను ప్రదర్శించినందుకు నలుగురిని హైదరాబాద్‌…

ఉగాండాకు జి-77 ప్లస్‌ చైనా అధ్యక్ష బాధ్యతలు

Jan 23,2024 | 11:19

కంపాలా :  పేద దేశాల మధ్య సహకారానికి కొత్త ఊపునిచ్చే లక్ష్యంతో, అలాగే అంతర్జాతీయ సంక్షోభాలపై సభ్య దేశాల వైఖరి తెలియచేసేందుకు ఉగాండా రాజధాని కంపాలాలో ఆదివారం…

పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే : చంద్రబాబు

Jan 23,2024 | 11:16

టిడిపి ఆద్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి ప్రజాశక్తి-అమరావతి : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా టిడిపి అధినేత, నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ…

జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఉద్రిక్తత

Jan 23,2024 | 11:15

విద్యార్థులపై ఎబివిపి దాడి జాదవ్‌పూర్‌   : రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఎబివిపి చేసిన రాద్ధాంతం జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో ఉద్రిక్తతకు దారి తీసింది. అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని…

కాకీ కాఠిన్యం

Jan 23,2024 | 11:12

 ఏలూరు జిల్లాకు తరలింపు-నీరసించినా వైద్యం అందించడంలో తీవ్ర జాప్యం -విజయవాడలో అరెస్టు… పరిస్థితి విషమించాకా ఆస్పత్రికి తరలింపు ప్రజాశక్తి- యంత్రాంగం : విజయవాడలో నిరవధిక దీక్షా శిబిరంలో…

గోద్రా సబ్‌ జైలులో లొంగిపోయిన బిల్కిస్‌ బానో కేసు దోషులు

Jan 23,2024 | 11:11

అహ్మదాబాద్‌ :  బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషులు గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లాలో గల గోద్రా సబ్‌జైలులో లొంగిపోయారు. గుజరాత్‌ ప్రభుత్వం దోషులుకు మంజూరు చేసిన…