పెనుకొండలో టీడీపీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు..
పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు దగ్ధం ప్రజాశక్తి -పెనుకొండ (శ్రీసత్య సాయి) : జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ…
పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు దగ్ధం ప్రజాశక్తి -పెనుకొండ (శ్రీసత్య సాయి) : జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ…
హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్ఈఐ-ఆర్బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్మెంట్ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు…
హైదరాబాద్ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్ కోర్ట్,…
అమరావతి : ఎపికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…
ప్రజాశక్తి-కాకినాడ : ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడలో ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితంగానే కాకినాడలో ఈఎస్ఐ ఆసుపత్రి…
జర్మనీ : గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్సిగల్ ఇచ్చింది. కాగా ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ…
తెలంగాణ : హైదరాబాద్లోని బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్ నిఘా పెట్టాయి. నెక్లెస్రోడ్, ఇందిరా పార్క్, కఅష్ణకాంత్పార్క్తోపాటు ఇతర పబ్లిక్…
అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్…
సీటెల్ : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ విద్యార్థిని కేసు విషయంలో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. జాహ్నవి మరణానికి…