వార్తలు

  • Home
  • పెనుకొండలో టీడీపీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు..

వార్తలు

పెనుకొండలో టీడీపీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు..

Feb 24,2024 | 14:47

 పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు దగ్ధం ప్రజాశక్తి -పెనుకొండ (శ్రీసత్య సాయి) : జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ…

జనరల్‌ ర్యాంకింగ్‌ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Feb 24,2024 | 14:43

హైదరాబాద్‌: తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్‌మెంట్‌ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు…

కోదాడలో కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేసిన హైకోర్ట్‌ సీజే

Feb 24,2024 | 14:37

హైదరాబాద్‌ : జిల్లాలోని కోదాడలో హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే శనివారం పర్యటించారు. నాలుగు కోర్టు కాంప్లెక్స్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబ్‌ కోర్ట్‌,…

ఎపికి చల్లని కబురు – రెండురోజులపాటు తేలికపాటి వానలు

Feb 24,2024 | 13:56

అమరావతి : ఎపికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…

పోరాటాల ఫలితమే కాకినాడలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌

Feb 24,2024 | 13:40

ప్రజాశక్తి-కాకినాడ : ఈఎస్‌ఐ హాస్పిటల్‌ కాకినాడలో ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితంగానే కాకినాడలో ఈఎస్‌ఐ ఆసుపత్రి…

గంజాయి వినియోగం బిల్లుకు జర్మన్‌ పార్లమెంట్‌ ఆమోదం!

Feb 24,2024 | 13:33

జర్మనీ : గంజాయి నియంత్రిత సాగు, పరిమిత వ్యక్తిగత వినియోగానికి జర్మనీ గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. కాగా ప్రతిపక్ష పార్టీలు, వైద్య సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ…

హైదరాబాద్‌ పబ్లిక్‌ ప్లేసెస్‌, సిటీ పార్కుల్లో షీ టీం నిఘా

Feb 24,2024 | 13:27

తెలంగాణ : హైదరాబాద్‌లోని బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో అనైతిక చర్యలకు పాల్పడే జంటలపై షీ టీమ్స్‌ నిఘా పెట్టాయి. నెక్లెస్‌రోడ్‌, ఇందిరా పార్క్‌, కఅష్ణకాంత్‌పార్క్‌తోపాటు ఇతర పబ్లిక్‌…

కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

Feb 24,2024 | 12:17

అమెరికాలోని సెంట్రల్‌ కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన సెంట్రల్‌…

జాహ్నవి మృతి కేసు తీర్పుపై భారత్‌ అసంతృప్తి – కీలక ప్రకటన

Feb 24,2024 | 12:01

సీటెల్‌ : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ విద్యార్థిని కేసు విషయంలో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. జాహ్నవి మరణానికి…