వార్తలు

  • Home
  • ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం..

వార్తలు

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం..

May 11,2024 | 12:27

ప్రజాశక్తి-అమరావతి : ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారంటూ టిడిపి నేతలపై వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లు…

రాజశేఖర్‌ రెడ్డి బిడ్డను ఆశీర్వదిస్తారని కొంగు చాచి అడుగుతున్నా : షర్మిల

May 11,2024 | 12:25

ప్రజాశక్తి-కడప : ఆంధ్రప్రదేశ్‌ లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో వైఎస్‌ షర్మిల ఓటర్లను తనకు ఓటు వేయాల్సిందిగా కోరారు. మీ పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డను ఏ విధంగా…

గుండెపోటుతో ప్రముఖ కవి కన్నుమూత

May 11,2024 | 11:54

పంజాబ్‌ : పంజాబ్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత సుర్జిత్‌ పటార్‌ (79) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో పంజాబ్‌…

మన్యంలో హిమపాతం – ప్రకృతి ఆహ్లాదం..!

May 11,2024 | 10:32

ప్రజాశక్తి-పాడేరు (మన్యం) : కొండలపై తేలియాడుతూ సాగిపోతున్న తేలికపాటి హిమపాతాలు… ఊర్లన్నిటిని దుప్పటితో కప్పేసినట్టు దట్టంగా కురుస్తున్న పొగమంచు ముసుగు… ప్రస్తుతం అల్లూరు జిల్లా పాడేరు మన్యంలో…

దేశ రాజధానిలో మారిన వాతావరణం

May 11,2024 | 10:15

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు బలంగా చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు,…

నేటితో మూగబోనున్న పార్టీ ప్రచార మైకులు..!

May 11,2024 | 10:07

అమరావతి : రాష్ట్రంలో ఇంతవరకు జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటి (శనివారం) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి…

ఓటరు గుర్తింపు కార్డు లేదా ? 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటెయ్యొచ్చు..!

May 11,2024 | 09:51

అమరావతి : ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ఓటేస్తాం… ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డు లేనివారు ప్రత్యామ్నాయంగా 11 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి…

ఐటి శాఖ అత్యుత్సాహం వల్లనే పార్టీ ఖాతాల స్తంభన : సిపిఎం విమర్శ

May 11,2024 | 09:11

తిరువనంతపురం : బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తప్పు పాన్‌ నెంబరును కొట్టడంతో ఆదాయపన్ను శాఖ సిపిఎం త్రిస్సూర్‌ జిల్లా శాఖ ఖాతాలను స్తంభింపచేసిందని సిపిఎం కేరళ రాష్ట్ర…

ఐర్లండ్‌ విద్యార్థుల పోరాటం విజయవంతం

May 11,2024 | 09:11

డబ్లిన్‌ : ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పనిచేస్తున్న ఇజ్రాయిలీ కంపెనీల నుంచి తప్పుకోవాలని గత అయిదు రోజులుగా డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజి విద్యార్థులు క్యాంపస్‌లో గుడారాలు వేసుకుని…