వార్తలు

  • Home
  • రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఎల ధర్నా

వార్తలు

రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఎల ధర్నా

Dec 28,2023 | 13:50

ప్రజాశక్తి-యంత్రాంగం : వి ఆర్ ఎ లకు పేస్కేల్ ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, ఇతర సమస్యల పరిష్కరించాలని కోరుకు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం…

విద్యారంగంలో వినాశకర పరిణామాలు

Dec 28,2023 | 13:38

 ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యా రంగంలో వినాశకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ప్రమాదకరమని…

ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్‌ అంత్యక్రియలు : సిఎం స్టాలిన్‌

Dec 28,2023 | 13:37

విజయకాంత్‌ భౌతికకాయానికి నివాళి చెన్నై: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ భౌతికకాయానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ నివాళులర్పించారు. చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను…

హైడ్రో పవర్ ప్లాంట్ పనులను అడ్డుకున్న గిరిజనులు

Dec 28,2023 | 13:44

ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని చింతలపూడి పంచాయతీలోని బలిపురం సమీపం నుండి వీలుపర్తి పంచాయతీ మారిక కోండ వరకు అదాని కంపిని తలపెట్టిన హైడ్రో…

హైదరాబాద్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌.. ముగ్గురు అరెస్ట్‌

Dec 28,2023 | 13:25

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా…

కరోనా ఉధృతి .. ఒక్కరోజులో 702 కొత్త కేసులు

Dec 28,2023 | 13:15

న్యూఢిల్లీ :    భారత్‌లో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 702 కరోనా కేసులు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం…

భారత జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసెస్‌ స్పైవేర్‌ : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌

Dec 28,2023 | 12:53

న్యూఢిల్లీ   :   యాపిల్‌ సంస్థ హెచ్చరికల అనంతరం భారత జర్నలిస్టుల ఫోన్‌లలో పెగాసస్‌ స్పైవేర్‌ను గుర్తించినట్లు ఆమ్నెస్టీ ఇంటర్షేషనల్‌ గురువారం తెలిపింది. ‘ది వైర్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌…

ఉద్యోగుల సంక్షేమం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు : భూమన

Dec 28,2023 | 15:26

ప్రజాశక్తి-తిరుమల : ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు, ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కు తగ్గే ప్రసక్తి లేదనిటీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు.…

ప్రజాపాలన ధరఖాస్తుల స్వీకారణ ప్రారంభించిన భట్టి విక్రమార్క

Dec 28,2023 | 12:32

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……