వార్తలు

  • Home
  • ఈ నెల 30 నుంచి పవన్‌ ఎన్నికల శంఖారావం

వార్తలు

ఈ నెల 30 నుంచి పవన్‌ ఎన్నికల శంఖారావం

Mar 28,2024 | 20:31

– 3 రోజుల పాటు పిఠాపురంలోనే సమావేశాలు – రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న జనసేనాని ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి:తూర్పు సెంటిమెంట్‌తో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాకినాడ…

రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లా వ్యకాసం నాయకుడు మృతి

Mar 28,2024 | 20:28

ప్రజాశక్తి-చిలమత్తూరు :రోడ్డు ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమేష్‌ (40) మరణించాడు. ఈ నెల 19న ఆయన తన ద్విచక్రవాహనంలో వెళ్తూ ప్రమాదవశాత్తు…

వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం

Mar 28,2024 | 20:21

– ముగ్గురు దుర్మరణం ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో…

గుండ్లకమ్మ డ్యామ్‌లో మొసలి

Mar 28,2024 | 20:24

– మత్య్సకారుల వలకు చిక్కిన వైనం ప్రజాశక్తి-మద్దిపాడు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల పరిధిలోని మల్లవరం గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో చేపల వలలో మొసలి కనిపించడం…

దస్తగిరి పిటిషన్‌ను తిరస్కరించలేం: తెలంగాణ హైకోర్టు

Mar 28,2024 | 18:57

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ…

రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి : జస్టిస్‌ ఎన్వీ రమణ

Mar 28,2024 | 17:10

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ నేరస్థులుగా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్‌…

West Bengal : బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌

Mar 28,2024 | 17:08

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌పై దుర్గాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఎఫ్‌ఐఆర్‌…

మేడిపల్లి పీఎస్‌లో బండి సంజయ్ పై కేసు

Mar 28,2024 | 16:45

హైదరాబాద్‌ : మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో బండి సంజయ్ పై కేసు నమోదైంది. చెంగిచర్లలో పిట్టల బస్తి బాధితులను పరామర్శించడానికి బండి సంజయ్, అతని అనుచరులు రాగా,…

Earthquake : 4.2 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

Mar 28,2024 | 16:15

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.2గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు…