వార్తలు

  • Home
  • జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదల

వార్తలు

జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు విడుదల

Apr 25,2024 | 08:58

ఢిల్లీ : జేఈఈ మెయిన్స్‌ రెండో సెషన్‌ ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. రెండు సెషన్లకు కలిపి ఎన్‌ టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 2.5…

నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం

Apr 25,2024 | 08:22

నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం  బుధవారం అసెంబ్లీకి 1,294, లోక్‌సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నామినేషన్ల…

నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

Apr 25,2024 | 07:57

 విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల…

నీటి సమస్య జఠిలం

Apr 25,2024 | 07:48

నెలలో 20 రోజులైనా అందని నీరు ఆస్పరిలో నీటి కోసం పుట్టెడు కష్టాలు ఫిల్టర్‌ వాటర్‌, ట్యాంకర్లతో కొనుక్కుని తాగుతున్న ప్రజలు  అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని…

రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఒకరు సజీవ దహనం

Apr 25,2024 | 07:45

హైదరాబాద్‌ : ముత్తంగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢ కొట్టింది. దీంతో కారులో…

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఇంటర్‌ విద్యార్థులు మృతి

Apr 25,2024 | 07:37

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంటర్‌ పరీక్షల్లో పాస్‌ అయిన నలుగురు ఇంటర్‌ విద్యార్థులు మృతి…

గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం

Apr 25,2024 | 07:37

ప్రజాశక్తి-మధురవాడ (విశాఖ) :విశాఖలోని పోతిన మల్లయ్యపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ అదృశ్యమైనట్లు సిఐ వై.రామకృష్ణ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… నెల్లూరు జిల్లాకు చెందిన…

ఆ మూడు దేశాలకు 9,500 కోట్ల డాలర్లు

Apr 25,2024 | 07:27

అమెరికా సెనేట్‌ ఆమోదం వాషింగ్టన్‌ : ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌, తైవాన్‌లకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందించే బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోద ముద్ర వేసింది. విదేశీ…

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పశ్చిమ బెంగాల్‌

Apr 25,2024 | 07:25

న్యూఢిల్లీ : రాష్ట్రంలో 25,700కు పైగా ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.…