వార్తలు

  • Home
  • రసవత్తరంగా బంగ రాజకీయం

వార్తలు

రసవత్తరంగా బంగ రాజకీయం

Apr 12,2024 | 04:01

దీదీ, మోడీ ప్రభుత్వాలపై విమర్శల వెల్లువ  ప్రజల వెంట వామపక్షాలు బలోపేతమైన ఇండియా ఫోరం ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో…

వైసిపివి హింసా రాజకీయాలు : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 12,2024 | 00:12

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసిపి హింసా రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వ్యవహరిస్తోందని గురువారం…

జనసేన మూసేస్తే మంచిది : ముద్రగడ

Apr 12,2024 | 00:10

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : జనసేన పార్టీని మూసివేసి.. సినిమాలు చేసుకుంటే బాగుంటుందని పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, వైసిపి రాష్ట్ర నాయకులు,…

నాణేలు చరిత్రను బహిర్గతం చేస్తాయి

Apr 12,2024 | 00:09

 అంబేద్కర్‌ వర్సిటీ విసి సీతారామారావు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ప్రపంచ చరిత్ర లోహంతో ముడిపడి ఉందని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బిఆర్‌ఎఒయు)…

దేశంలోనే జెఎన్‌యుకు టాప్‌ ర్యాంక్‌

Apr 12,2024 | 00:05

 క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ 2024 విడుదల  టాప్‌ 500లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు న్యూఢిల్లీ : 69 భారతీయ విశ్వవిద్యాలయాలు (యూనివర్శిటీలు) తాజాగా క్యూఎస్‌ వరల్డ్‌…

జునైద్‌ కుటుంబానికి బృందాకరత్‌ పరామర్శ

Apr 11,2024 | 23:54

న్యూఢిల్లీ : ఈద్‌ సందర్భంగా జునైద్‌ కుటుంబ సభ్యులను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ పరామర్శించారు. 2017 జూన్‌ 22న ఈద్‌కు కొన్ని రోజుల ముందు, 15…

వాషింగ్టన్‌లో కాల్పులు..  ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు

Apr 11,2024 | 23:51

వాషింగ్టన్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతికి ముగింపు కనిపించడం లేదు. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో బుధవారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,…

పాక్‌లో లోయలో పడిన బస్సు.. 17 మంది మృతి

Apr 11,2024 | 23:50

కరాచీ : పాకిస్థాన్‌లో బుధవారం ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్‌ రాష్ట్రంలోని హబ్‌…

ఇజ్రాయిల్‌కు 6 వేల మంది కార్మికులు!

Apr 11,2024 | 23:45

 ఉద్రిక్త పరిస్థితులున్నా.. ఉపాధి కోసం వెళ్తున్న యువత న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్‌ దారుణంగా దాడులకు పాల్పడుతున్న వేళ భారత్‌ నుంచి ఆ దేశానికి ఆరు వేల…