రసవత్తరంగా బంగ రాజకీయం
దీదీ, మోడీ ప్రభుత్వాలపై విమర్శల వెల్లువ ప్రజల వెంట వామపక్షాలు బలోపేతమైన ఇండియా ఫోరం ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో…
దీదీ, మోడీ ప్రభుత్వాలపై విమర్శల వెల్లువ ప్రజల వెంట వామపక్షాలు బలోపేతమైన ఇండియా ఫోరం ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల్లో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసిపి హింసా రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రౌడీయిజం చేయకపోతే పూటగడవదన్నట్లుగా వ్యవహరిస్తోందని గురువారం…
ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి) : జనసేన పార్టీని మూసివేసి.. సినిమాలు చేసుకుంటే బాగుంటుందని పవన్ కల్యాణ్ను ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, వైసిపి రాష్ట్ర నాయకులు,…
అంబేద్కర్ వర్సిటీ విసి సీతారామారావు ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ప్రపంచ చరిత్ర లోహంతో ముడిపడి ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బిఆర్ఎఒయు)…
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 విడుదల టాప్ 500లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు న్యూఢిల్లీ : 69 భారతీయ విశ్వవిద్యాలయాలు (యూనివర్శిటీలు) తాజాగా క్యూఎస్ వరల్డ్…
న్యూఢిల్లీ : ఈద్ సందర్భంగా జునైద్ కుటుంబ సభ్యులను సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్ పరామర్శించారు. 2017 జూన్ 22న ఈద్కు కొన్ని రోజుల ముందు, 15…
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకీ సంస్కృతికి ముగింపు కనిపించడం లేదు. తాజాగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో బుధవారం ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,…
కరాచీ : పాకిస్థాన్లో బుధవారం ఒక బస్సు లోయలోపడిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బలూచిస్థాన్ రాష్ట్రంలోని హబ్…
ఉద్రిక్త పరిస్థితులున్నా.. ఉపాధి కోసం వెళ్తున్న యువత న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్ దారుణంగా దాడులకు పాల్పడుతున్న వేళ భారత్ నుంచి ఆ దేశానికి ఆరు వేల…