వార్తలు

  • Home
  • రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్‌

వార్తలు

రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్‌

Feb 29,2024 | 15:40

కరీంనగర్‌: వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్‌ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వచ్చాడు. జీవితంపై విసుగుచెందిన రైతు తన పొలంలోనే పురుగుల మందు…

జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూత

Feb 29,2024 | 15:20

హైదరాబాద్‌: ప్రముఖ సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్‌ కన్నుమూశారు. సికింద్రాబాద్‌ పద్మారావు నగరంలోని తన నివాసంలో మృతి చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.…

ఎయిర్‌ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా

Feb 29,2024 | 15:37

న్యూఢిల్లీ :   ఎయిర్‌ ఇండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. 80 ఏళ్ల వఅద్ధుడు తన భార్యతో…

కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

Feb 29,2024 | 15:12

అమరావతి : ఏపీకి చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో…

రాష్ట్రానికి రాజధాని లేకపోవడం సిగ్గుచేటు: నారా భువనేశ్వరి

Feb 29,2024 | 15:01

అనకాపల్లి: టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర అనకాపల్లిలో కొనసాగుతోంది. రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో గురువారం ఆమె పర్యటించారు.…

బుక్‌ మై దర్శన్‌తో యాత్రికులకు బంపరాఫర్‌

Feb 29,2024 | 14:53

విజయవాడ : ఏపీ టూరిజం , బుక్‌ మై దర్శన్‌ ఆధ్వర్యంలో నూతన టూరిజం బస్సులు ప్రారంభించినట్లు బుక్‌ మై దర్శన్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఆలీ తెలిపారు.…

పరీక్ష మిస్‌ కావడంతో విద్యార్థి ఆత్మహత్య

Feb 29,2024 | 14:46

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్‌ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన…

ధరణి మార్గదర్శకాలు జారీ

Feb 29,2024 | 14:35

హైదరాబాద్‌: ధరణిలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్‌ఏలకు అధికారాలను బదలాయించింది.…

పవన్ ప్రసంగంపై వైసిపి నేతల కామెంట్స్

Feb 29,2024 | 13:54

ప్రజాశక్తి-యంత్రాంగం : బుధవారం జరిగిన టిడిపి-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగంఫై వైసిపి మంత్రులు, ఎంపీలు విమర్శల వర్షం గుప్పించారు. విశాఖలో మీడియా సమావేశంలో మంత్రి…