అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ – చేతగాని సిఎంను ఇంటికి పంపండి
– బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా ప్రజాశక్తి – ఆదోని, తిరుపతి :సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చేతగాని సిఎం జగన్మోహన్రెడ్డిని ఇంటికి సాగనంపాలని…
– బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా ప్రజాశక్తి – ఆదోని, తిరుపతి :సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చేతగాని సిఎం జగన్మోహన్రెడ్డిని ఇంటికి సాగనంపాలని…
ప్రజాశక్తి – నంద్యాల కలెక్టరేట్:నంద్యాల వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి సినీ హీరో అల్లు అర్జున్ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో…
– జిల్లాల వారీగా ఎస్సి వర్గీకరణ చేపడతాం – 2029 కల్లా అసెంబ్లీలో 33 శాతం మహిళలు ఉండేలా చట్టం – నంద్యాల, చిత్తూరు ఎన్నికల సభల్లో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఓటమి భయంతో వైసిపి నేతలు అసత్యపు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీలు పి అనురాధ, అశోక్ బాబు, శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఎ…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప ఇండిస్టియల్ ఎస్టేట్లోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో సోదాల అంశం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ యూనిట్-2 విభాగంలో…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి/పులివెందుల టౌన్ :కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన వైఎస్ షర్మిలను ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయమ్మ విజ్ఞప్తి చేశారు.…
హైదరాబాద్ నుండి సొంతూళ్లకు… ఓటు వేసేందుకు ఆంధ్రా వైపు… టోల్ గేట్ల వద్ద వాహనాల రద్ది. ప్రజాశక్తి కంచికచర్ల (ఎన్టిఆర్) – ఈ నెల 13 న…
కాకినాడ ఎన్నికల ప్రచార సభలో పవన్ కల్యాణ్ ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :ఎన్నికల ప్రచారం ముగిసింది, ఇక కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు అని జనసేన అధినేత పవన్…
ప్రజాశక్తి-జియ్యమ్మవలస :పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందారు. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం……