వార్తలు

  • Home
  • ఇసిల నియామకంపై అత్యవసర విచారణ

వార్తలు

ఇసిల నియామకంపై అత్యవసర విచారణ

Mar 14,2024 | 07:53

15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం  సెలక్షన్‌ కమిటీ సమావేశంపై అధిర్‌ రంజన్‌ చౌదరి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల…

నేడు కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌

Mar 14,2024 | 07:49

దేశవ్యాప్తంగా వేలాది మంది హాజరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో…

యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌లో 250 స్టార్టప్‌లు

Mar 14,2024 | 07:59

 2029కల్లా 50వేల కొత్త ఉద్యోగాల కల్పన  ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌ విధానాన్ని ఆమోదించిన కేరళ కేబినెట్‌ తిరువనంతపురం : యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఎక్స్‌టెండెడ్‌ రియాల్టీ (ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌)…

CAA: రాజ్యాంగ పునాదిపైనే దాడి

Mar 14,2024 | 07:39

సిఎఎపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎను ‘దేశ రాజ్యాంగం యొక్క పునాదిపై దాడి’గా సిపిఎం నాయకులు ఎంవై…

CAA: సిఎఎపై మీ వైఖరేంటి?

Mar 14,2024 | 07:28

వైసిపి, టిడిపి, జనసేనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూటి ప్రశ్న అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముస్లిమ్‌ మైనార్టీల…

18 నుంచి ఒంటిపూట బడులు

Mar 14,2024 | 07:14

విద్యాశాఖ ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌…

నేడు టిడిపి రెండో జాబితా..  25 అసెంబ్లీ, 8 ఎంపిలతో ప్రకటన!

Mar 13,2024 | 23:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదల కానుంది. ప్రకటించే స్థానాలపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. పొత్తులో భాగంగా…

రాజకీయ నేపథ్యం న్యాయమూర్తి పదవికి అవరోధం కాదు

Mar 14,2024 | 00:20

సిపిఎం సానుభూతిపరుడు మనోజ్‌ పులంబి మాధవన్‌పై కేంద్ర అభ్యంతరాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు కొలీజియం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా సిపిఎం సానుభూతిపరుడి నియామకంపై కేంద్ర…

వామపక్షాలతో కలిసి ముందుకు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల వెల్లడి

Mar 14,2024 | 00:13

 175 స్థానాల్లోనూ పోటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని, ఈ దిశగా సిపిఎం, సిపిఐతో చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌…