వార్తలు

  • Home
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

వార్తలు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

Apr 3,2024 | 17:08

హైదరాబాద్‌ : రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తికి భవన నిర్మాణ…

వయనాడ్‌ నుంచి రాహుల్ నామినేషన్

Apr 4,2024 | 11:57

కేరళ : కేరళలోని వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తన…

పింఛన్ల కోసం సచివాలయానికి కాలినడక 

Apr 3,2024 | 14:12

మధ్యాహ్నాం అయిన అందని పింఛన్ల  ప్రజాశక్తి-అరకులోయ రూరల్:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో నేటి నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతాయని అధికారులు ఆదేశాల మేరకు జారీ చేశారు. అరకువేలి…

బిజెపి గూటికి చేరితే పునీతులే.. 23 మంది ప్రతిపక్ష నేతలపై ‘నో యాక్షన్ ‘

Apr 3,2024 | 13:22

న్యూఢిల్లీ  :    అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతలు బిజెపి గూటికి చేరితే పునీతులైనట్లేనని మరోసారి నిర్థారణైంది. తాజాగా అవినీతి కేసులను ఎదుర్కొన్న 25 మంది…

ఈసీకి, సీఎస్ కు వర్ల రామయ్య లేఖ

Apr 3,2024 | 13:18

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వం పెన్షన్ దారులను సచివాలయం కు వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్పడం దుర్మార్గమైన రాజకీయ కుట్రని టీడీపీ పొలిట్…

Maoists : గత ఐదేళ్లలో 200 మందికిపైగా మావోయిస్టులు మృతి

Apr 3,2024 | 14:29

ఇంటర్నెట్‌డెస్క్‌ : గడచిన ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వందలాది మంది మావోయిస్టులు  మృతి చెందారు.   2019 నుంచి 2024 ఏప్రిల్‌ 2 వరకు  248 మంది మావోయిస్టులు …

జాబిల్లిపై టైం ఎంత ? – నాసాకు శ్వేతసౌధం నుంచి కీలక ఆదేశాలు

Apr 3,2024 | 12:25

అమెరికా : చంద్రుడిపై యాత్రలకు దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీపడుతున్న వేళ .. ఆ గ్రహంపై ప్రామాణిక సమయాన్ని తయారు చేసేందుకు అమెరికా సన్నద్ధమయ్యింది. ఇప్పటికే దీనిపై…

ఈసీ చర్యలను సమర్దించిన హైకోర్టు

Apr 3,2024 | 16:36

ప్రజాశక్తి-అమరావతి : వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. పెన్షన్ల…

కన్నతల్లిని పరుగెత్తించి కొట్టిన కొడుకు – చోద్యం చూసిన జనం..!

Apr 3,2024 | 12:12

ఉత్తరప్రదేశ్‌ : ఓ యువకుడు తన కన్నతల్లిని వెంబడించి పరుగెత్తించిమరీ కొట్టిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని బులంద్‌ షహర్‌ లో జరిగింది. ఓ గుడి ఆవరణలో…