వార్తలు

  • Home
  • గుంటూరులో ఉద్రిక్తత : కార్మిక ప్రజాసంఘాల నాయకులు అరెస్ట్‌

వార్తలు

గుంటూరులో ఉద్రిక్తత : కార్మిక ప్రజాసంఘాల నాయకులు అరెస్ట్‌

Jan 9,2024 | 12:09

గుంటూరు : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించటాన్ని నిరసిస్తూ … కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనను పోలీసులు…

ఉపాధ్యాయుల ఉద్యమంపై పోలీసుల ఉక్కుపాదం..

Jan 9,2024 | 12:01

శ్రీకాకుళం : బకాయిపడ్డ వేతనాలను చెల్లించాలని కోరుతూ… నేడు యుటిఎఫ్‌ ఆధ్వర్యాన విజయవాడలో చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నిన్న అర్థరాత్రి నుండే అరెస్టుల పర్వం…

సీఈసీ సమీక్ష.. పాల్గొన్న రాజకీయ పార్టీలు

Jan 9,2024 | 11:53

ప్రజాశక్తి-విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌లు, వైసిపి ఎంపీ…

ఉత్తరాఖండ్‌లో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌

Jan 9,2024 | 11:45

 డెహ్రాడూన్‌ :    క్లోరిన్‌ గ్యాస్‌ లీకైన ఘటన మంగళవారం  ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌ సమీపంలోని ప్రేమ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఝంజా ప్రాంతంలో ఈ…

అర్ధరాత్రి వేళలో.. ఉపాధ్యాయుల అరెస్టు

Jan 9,2024 | 11:31

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని, ఉపాధ్యాయ అరెస్టుల ప్రజాస్వామ్యకమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కుర్రామారావు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల…

మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

Jan 9,2024 | 11:29

మొయినాబాద్‌ : చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్‌ మండలంలో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కొందరు దుండగులు చేసిన భాకరం గ్రామ పరిధిలోని ‘గ్రీన్‌ వ్యాలు’…

సింధు భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నివాళి

Jan 9,2024 | 11:23

తాడేపల్లి (గుంటూరు) : సిపిఎం నాయకులు, మార్క్సిస్టు సైద్ధాంతిక మాసపత్రిక బాధ్యులు అన్నపరెడ్డి కోటిరెడ్డి కుమార్తె అన్నపరెడ్డి సింధు భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తదితర…

యూటీఎఫ్‌ ‘చలో విజయవాడ’ ఉద్రిక్తత.. నాయకులు అరెస్టు

Jan 9,2024 | 11:20

ప్రజాశక్తి-విజయవాడ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ పిలుపునిచ్చిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నగరంలోని జింఖానా మైదానంలో నిరసనకు అనుమతి కోరగా.. పోలీసులు నిరాకరించారు.…

జర్నలిస్టులకు అనువైన ఇళ్ల స్థలాలు

Jan 9,2024 | 11:09

 ఐఅండ్‌పిఆర్‌ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయనున్నామని, ఇందుకోసం రెండు, మూడు…