వార్తలు

  • Home
  • పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

వార్తలు

పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

Feb 23,2024 | 11:18

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు :  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్‌, ఇంటర్‌, టెట్‌, డిఎస్‌సిలపై సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :   …

హర్యానా ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం

Feb 23,2024 | 13:09

చండీగఢ్‌ : హర్యానాలో మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ నేతృత్వంలోని బిజెపి-జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ గురువారం నాడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పంజాబ్‌…

ఏలూరులో వామపక్షాల ధర్నా

Feb 23,2024 | 11:14

ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం…

బిజెపిది ఆర్థిక ఉగ్రవాదం

Feb 23,2024 | 11:13

కాంగ్రెస్‌ను ఆర్థికంగా కూల్చేందుకు కుట్ర మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు కాంగ్రెస్‌ నేతలు…

నెరుడా మృతిపై మళ్లీ దర్యాప్తు అప్పీల్స్‌ కోర్టు ఆదేశం

Feb 23,2024 | 11:10

శాంటియాగో : చిలీలో 1973లో సైనిక కుట్ర చోటు చేసుకున్న కొద్ది రోజుల తర్వాత సంభవించిన నోబెల్‌ బహుమతి గ్రహీత పాబ్లో నెరుడా మృతిపై మళ్లీ దర్యాప్తు…

భారీగా తగ్గిన కేంద్ర నిధులు

Feb 23,2024 | 11:08

 జనవరి లెక్కలు తేల్చిన పిఏజి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి –  అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. అయితే ఆదాయం మాత్రం ఆశించిన…

ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు తేవాలి

Feb 23,2024 | 11:05

జి-20 సమావేశంలో బ్రెజిల్‌ పిలుపు రియో డీ జెనీరో : ఐక్యరాజ్య సమితిలో, ఇతర బహుళ జాతుల సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని బ్రెజిల్‌ పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న…

విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

Feb 23,2024 | 11:08

విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ…

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇద్దరికి బహిరంగంగా మరణశిక్ష

Feb 23,2024 | 11:02

ఘజ్ని, ఆఫ్ఘనిస్తాన్‌ : ఇద్దరు హంతకులకు తాలిబన్‌ గురువారం బహిరంగంగా మరణశిక్షను అమలు చేసింది. ఆగేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఒక స్టేడియంలో వేలాదిమంది చూస్తుండగా, బాధితుల బంధువులు వారిద్దరు…