ఈ నెల 7, 8 తేదీల్లో సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది…
అమరావతి: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనలను పెంచారు. ఈ నెల 7,8 తేదీల్లో సీఎం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది…
హైదరాబాద్ : కేసీఆర్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్లోని నందినగర్ నివాసంలో కేసీఆర్, ప్రవీణ్ కుమార్ మధ్య భేటీ కొనసాగుతోంది.…
హైదరాబాద్ : డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి…
రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) సీనియర్ నేత హేమంత్ సోరెన్పై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూకుంభకోణం కేసులో ఇటీవల ఆయనను…
గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల 16 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ … ఉమ్మడి గుంటూరు జిల్లా ఎపి పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో…
ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట- పంగిడిగూడెం వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను…
కురుపాం (మన్యం) : కురుపాంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, అధికారులు కలిసి మంగళవారం ప్రారంభించారు. కురుపాంలో రూ.2 కోట్ల 50…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న కార్పొరేట్ రాజకీయాలను నియంత్రించాలని శాసన మండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం రాత్రి కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోం…
విజయవాడ : మంత్రి గుమ్మనూరు జయరాం వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జయరాం ఈ విషయాన్ని ప్రకటించారు. వైసిపితోపాటు మంత్రి…