వార్తలు

  • Home
  • పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే విధానం

వార్తలు

పోస్టల్‌ బ్యాలెట్‌ వేసే విధానం

May 4,2024 | 00:19

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, అధికారులు ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకుంటారు. ఎక్కడ నుండైనా వారికి కేటాయించిన…

పెరిగిన సమస్యాత్మక జిల్లాలు

May 4,2024 | 00:06

ఏడు జిల్లాల్లో సెన్సిటివ్‌ నియోజకవర్గాల గుర్తింపు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సమస్యాత్మక జిల్లాలు పెరిగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఘర్షణలు…

బిజెపి హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు : వి హనుమంతరావు

May 3,2024 | 23:50

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : బిజెపి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు పడ్డాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌…

బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేని 74,399 మందికి డోర్‌ టు డోర్‌ పింఛన్లు

May 3,2024 | 23:48

 శశిభూషణ్‌ కుమార్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బ్యాంకు ఖాతాలు వాడుకలో లేక డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డిబిటి) అకౌంట్లలోకి నిధులు బదిలీ కాని 74,399…

కోవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై మోడీ ఫొటో ఏమైంది?

May 3,2024 | 23:07

ఆర్‌జెడి నేత మీసా భారతి పాట్నా : కోవిడ్‌ వ్యాక్సిన్‌పై అనుమానాలు వ్యక్తం అవుతుండటం వల్లే.. ఫొటో వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో తొలగించారని ఆర్‌జెడి నేత…

వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ

May 4,2024 | 01:00

ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.…

వాడవాడలా సిపిఎం ప్రచారం

May 3,2024 | 22:54

రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలతో ప్రజల ముందుకు ప్రజాశకి-యంత్రాంగం : ఎన్నికల సమయం దగ్గపడుతుండడంతో సిపిఎం అభ్యర్థులు ఇంటింటికి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ…

భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ : పవన్‌కల్యాణ్‌

May 3,2024 | 22:46

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి/ గిద్దలూరు (ప్రకాశం జిల్లా) : తమ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత…

గంగవరం పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

May 3,2024 | 22:38

 సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ : గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…