వార్తలు

  • Home
  • మేమే దాడి చేశాం

వార్తలు

మేమే దాడి చేశాం

Jan 5,2024 | 11:12

 ఇరాన్‌లో జంట పేలుళ్లుపై ఐసిస్‌ టెహ్రాన్‌ :   బుధవారం ఇరాన్‌లో వందమందికిపైగా పౌరులను బలి తీసుకున్న జంట పేలుళ్లు తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ఉగ్రవాద…

నెతన్యాహు వైదొలగాలి : ఇజ్రాయిల్‌వ్యాప్తంగా పలు నగరాల్లో వేలాదిమంది ప్రదర్శనలు

Jan 5,2024 | 11:12

టెల్‌ అవీవ్‌ : గాజాపై గత మూడు మాసాలుగా దాడులను కొనసాగిస్తున్న ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును తక్షణమే పదవి నుండి వైదొలగాలంటూ వేలాదిమంది ఆందోళనకారులు డిమాండ్‌…

1,506 మంది బాల కార్మికులకు విముక్తి

Jan 5,2024 | 11:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎపి సిఐడి సోషల్‌ వింగ్‌ గతేడాది చేపట్టిన స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా 1,506 బాల కార్మికులకు విముక్తి కల్పించింది. ఈ…

గాజా, ఉక్రెయిన్‌లపై పశ్చిమ దేశాల కపటత్వం

Jan 5,2024 | 11:09

 టర్కీ విదేశాంగ మంత్రి అంకార :   ప్రస్తుత యుద్ధ సమయాల్లో ఉక్రెయిన్‌ పైన ఒక వైఖరి, గాజాపైన దానికి పూర్తిగా భిన్నమైన వైఖరి తీసుకుంటున్న పశ్చిమ దేశాలకు…

జూనియర్‌ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారానికి బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖత ?

Jan 5,2024 | 11:08

లండన్‌ : అనూహ్యమైన రీతిలో ఆరు రోజుల పాటు సమ్మెను చేపట్టిన జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సుముఖంగా వుందని ఎన్‌హెచ్‌ఎస్‌ నేత సూచనప్రాయంగా…

మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

Jan 5,2024 | 11:03

వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…

ఇంటర్‌నెట్‌తో కేరళ హైటెక్‌ పాఠశాలల అనుసంధానం

Jan 5,2024 | 10:59

తిరువనంతపురం  :   రాష్ట్రంలోని అన్ని హైటెక్‌ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్‌నెట్‌ బ్రాడ్‌బాండ్‌ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ…

బిసి నేతలకు టిడిపి విశ్వవిద్యాలయం

Jan 5,2024 | 10:55

జయహో బిసి వర్క్‌షాప్‌లో చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిసి నాయకులను ఎందరినో తెలుగుదేశం పార్టీ తయారుచేసిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో…

రక్తం అమ్మకానికి కాదు : కేంద్రం 

Jan 5,2024 | 10:54

న్యూఢిల్లీ :   రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్‌ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…