ఎయుఇఇటి పరీక్షా ఫలితాలు విడుదల
ప్రజాశక్తి – విశాఖపట్నం :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎయుఇఇటి 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఎయు విసి ఆచార్య…
ప్రజాశక్తి – విశాఖపట్నం :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎయుఇఇటి 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఎయు విసి ఆచార్య…
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి:టిడిపి అధికారంలోకి రాగానే ఉద్యోగ, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. విజయనగరంలోని అయోధ్యా…
ప్రజాశక్తి-అమరావతి :రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, మహిళలకు వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరు వ్యాజ్యాలు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం పది వారాలకు వాయిదా వేసింది. 17ఏ అంశంపై…
ప్రజాశక్తి -యంత్రాంగం :వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండడంతో సిపిఎం అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటీ చేస్తున్న స్థానాల్లో విస్తృతంగా ప్రచారం సాగించారు.…
– డిజిపిని కలిసి వినతిపత్రం అందజేసిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, నిజాయతీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్ యంత్రాంగాన్ని నడిపించాలని…
ప్రజాశక్తి – ఆలూరు :కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగస్కల్ గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు… మనేకుర్తి…
ప్రజాశక్తి -బనగానపల్లె (నంద్యాల) :నంద్యాల జిల్లా బనగానపల్లెలో హై టెన్షన్ నెలకొంది. మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్లో టిడిపి, వైసిపిలు ప్రచారం చేసుకుంటూ ఇరు గ్రూపులు ఒకరికొకరు…
దీనిపై అవినాష్ ఎప్పుడైనా మాట్లాడాడా! – పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రజాశక్తికమలాపురం (వైఎస్ఆర్ జిల్లా) విశాఖకు స్టీల్ ఎంత ముఖ్యమో మనకూ కడప స్టీల్ అంత…