బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు
బీహార్ సభలో ప్రధాని మోడీ దర్బంగా : ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. ఉత్తర బీహార్లోని దర్భంగాలో…
బీహార్ సభలో ప్రధాని మోడీ దర్బంగా : ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. ఉత్తర బీహార్లోని దర్భంగాలో…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ‘షహన్షా’ (రాజాధి రాజు) అని, ప్యాలెస్లలో నివసిస్తూ ప్రజలతో సంబంధాలు లేకుండా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ అన్నారు. తన…
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భారత్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైద్య విద్యా కోర్సులకు సంబంధించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)కు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా…
మహిళ అపహరణ కేసులో అదుపులోకి తీసుకొన్న సిట్ ఆయన తనయడు ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసులు! బెంగళూరు : మాజీ మంత్రి, హోలెనరసిపుర ఎంఎల్ఎ హెచ్డి రేవణ్ణను…
ఆగని పింఛను మరణాలు ప్రజాశక్తి – యంత్రాంగం : పింఛను కోసం బ్యాంకులకు వచ్చి, వడదెబ్బకు గురై మృత్యువాత పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం…
ప్రధాని మోడీపై ఫరూక్ అబ్దుల్లా విమర్శ శ్రీనగర్ : అధికారాన్ని అంటిపెట్టుకుని వుండేందుకే ప్రధాని నరేంద్ర మోడీ హిందువుల్లో భయాందోళనలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు…
జిల్లా మార్పులతో ఇబ్బందులు ప్రజాశక్తి- యంత్రాంగం : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధులు పాల్గొనే ఉద్యోగులకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం పోస్టల్…
కేంద్రం చర్యను చంద్రబాబు ఎందుకు ఖండించట్లేదు : వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఎన్నికల ముందు జగన్ నెత్తికెత్తుకోవడం తుగ్లక్ చర్యకు…