డిఎస్సి అభ్యర్థుల అర్ధనగ్న ప్రదర్శన
ప్రజాశక్తి – అనకాపల్లి (అనకాపల్లి జిల్లా): పూర్తి పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యాన అనకాపల్లిలో గురువారం డిఎస్సి అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన…
ప్రజాశక్తి – అనకాపల్లి (అనకాపల్లి జిల్లా): పూర్తి పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యాన అనకాపల్లిలో గురువారం డిఎస్సి అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన…
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థులను వైసిపి ప్రకటించింది. వైసిపి సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప జిల్లాకు చెందిన మేడా…
-ప్రారంభించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-చిలమత్తూరు (హిందూపురం):వేసవి కాలం సమీపిస్తున్న వేళ ప్రజలకు తాగునీటి కష్టాలు ఉండకూడదనే ఉద్ధేశంతోనే వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హిందూపురం ఎమ్మెల్యే…
ఎన్టీఆర్: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు రేపటి (శుక్రవారం) నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా…
– జెఎసి దీక్షలో పి వెంకటరెడ్డి ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం):రోజూ హిందూ మతం జపం చేసే మోడీకి స్టీల్ప్లాంట్లో ఉన్న హిందువులు కనబడలేదా అని జివిఎంసి కాంట్రాక్ట్…
హైదరాబాద్ : సికింద్రాబాద్ అల్వాల్లో గురువారం మధ్యాహ్నం డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అల్వాల్లోని ఓ సూపర్ మార్కెట్కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి…
అమరావతి : ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఇప్పటి వరకు ఆమెకున్నా వన్ ప్లస్ వన్ భద్రతను 2 ప్లస్ 2…
కర్నూలులో ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్ర కార్మిక సంఘాలు, జాతీయ కిసాన్ మోర్చా, రైతు సంఘాలు తలపెట్టిన ఈ నెల…
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న బైక్ రైడర్స్ ఖాతరు చేయడం లేదు. తమ ఆనందం కోసం ఎదుటి వారిని…